మార్చి 22న జనతాకర్ఫ్యూ.. ఆ వెంటనే లాక్డౌన్.. 86,500మంది కరోనా రోగులకు గాంధీలో పునర్జన్మ గ్రేటర్లోనే 1,19,600 మంది రోగులను బతికించిన సర్కార్ దవాఖానలు సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కరోనా కల్లోలంతో తొలిసారి
నాడు ప్రధానాలయం ఎకరన్నర విస్తీర్ణంలో.. నేడు నాలుగున్నర ఎకరాల్లో.. 12ఎకరాల్లో ఉన్న గుట్ట 17.32 ఎకరాలకు విస్తరణ నూతన నిర్మాణంలో తిరుమాడ వీధులు ఉత్తర ద్వారం నిర్మాణంతో భక్తులకు ముక్కోటి దర్శన భాగ్యం నృసింహ క్షే�
3 నియోజక వర్గాలలో ముగిసిన అవగాహన త్వరలో అంతటా ఒకేసారి అవగాహన తరగతులు, ప్రణాళికలు ట్రాన్స్పోర్టు, సూపర్ మార్కెట్లు, సెంట్రింగ్ వర్క్ వంటి వాటి ఎంపిక కోసం ముందుకు వస్తున్న లబ్ధిదారులు సిటీబ్యూరో, మార్�
హరితహారంతోనే నెరవేరుతున్న ప్రభుత్వం లక్ష్యం 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంతో హై
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు బ్లూ షర్ట్స్తో మహా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఎస్సీ క
ఒక్కో స్టేషన్లో 19 చొప్పున ఏర్పాటు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు టెక్నాలజీతో నేరస్తుల ఆటకట్టిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భేష్ అనిపించుకుంటున్న నగర పోలీసులు మరింత పారదర్శకమైన సేవలందించన
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, డాక్టర్ కేవీ రమణాచారి సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: ప్రాచీన నాగరికతకు అద్దం పట్టే సంస్కృతి, సంప్రదాయాలు నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయని, మన సంస్కృతి సంప్రద
అందుబాటులోకి తీసుకుచ్చిన సన్షైన్ ఆసుపత్రి బేగంపేట్ మార్చి 21: గుండె శస్త్ర చికిత్స విధానంలో దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్రీడీ మ్యాపింగ్ ద్వారా స్టెంట్ను కచ్చితంగా అమర్చవచ్చునని సిక�
సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: ఐటీఐలలో శిక్షణ పొందే విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ కమిషనర్ కేవై నాయక్ అన్నారు. మ�
మారనున్న గ్రామాల రూపురేఖలు పీవోటీ రైతులను ఆదుకుంటాం: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు, మార్చి 20: కందుకూరులో ఫార్మాసిటీ ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ
ఎమ్మెల్యే వివేకానంద్ పలు అభివృద్ధి పనులు ప్రారంభం దుండిగల్, మార్చి 20 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాల అభివృద్ధిపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకా
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చర్లపల్లి, మార్చి 20 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్�
మల్కాజిగిరి, మార్చి 20 : టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం రాత్రి అల్వాల్ సర్కిల్ పంజాబీ కమ్యూనిటీ హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ యూత్ సమావేశా
బడంగ్పేట, మార్చి20: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల విద్య బోధనను ప్రారంభించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్ రిచ్మ�
మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డిపై మండిపడ్డ కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి అమీర్పేట్, మార్చి 20 : ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు దాసారం బస్తీ గుడిసెలను తొలగించాలని చూస్తున్నారంటూ మంత్రి తలసాని శ్రీన�