దుండిగల్, మార్చి 20 : మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించుకునేందుకు ప్రత్యేక రెవెన్యూ మేళాను వినియోగించుకోవాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పి.భోగీశ్వర్లు అన్నారు. గం�
మారేడ్పల్లి, మార్చి 20: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 4,5 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో వార్డు పరిధిలోని ఎల్ఐస�
ఐల్యాండ్ల నిర్మాణం పూర్తికానున్న పనులు బాలానగర్, మార్చి 20 : బాలానగర్లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కోసం రూ. 387 కోట్ల వ్యయంతో స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (ఎస్ఆర్డీపీ )భాగంగా నిర్మించిన ఫ
లబ్ధిదారులకు పట్టాలు అందేలా చొరవ తీసుకోవాలి రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి అధికారులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమీక్ష కుత్బుల్లాపూర్,మార్చి19:రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు న్యాయం చేకూరేందుకు మరోసారి తీస�
ధువీకరణ పత్రాలు సమర్పించండి.. మీరే యజమానులవ్వండి జీఓ అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మియాపూర్, మార్చి 19 : పేద ప్రజల కండ్లలో వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వ నివాస స్థలాల క్రమబద్ధీకరణను
ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు 57 రకాల వైద్య పరీక్షలు.. సిబ్బందితో నిరంతర సేవలు అల్లాపూర్, మార్చి19: అల్లాపూర్ డివిజన్ పర్వత్నగర్ ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అం�
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కాచిగూడ/ గోల్నాక, మార్చి 19: తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడూ పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నా క డివిజన్ ఖాద్రీబాగ్ బస�
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, మార్చి 19 : బాక్సింగ్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల మైదానంలో టీఆర్ఎస్ భోలక్పూర్ డివ�
సర్కిల్ 18 పరిధిలో పనికిరాని వస్తువుల సేకరణ బంజారాహిల్స్,మార్చి 19: ఇంట్లో చాలా కాలంగా పనికిరాకుండా మూలన పడేసిన వస్తువులను తెచ్చి వీధి చివర్లో పారవేస్తుంటాం. పాత కుర్చీలు, విరిగిన సోఫాలు, పాడైపోయిన పరుపు�
టార్గెట్ రూ.30 కోట్లు రూ.25 కోట్లు వసూలు మిగతా రూ.5 కోట్ల వసూలుపై దృష్టి సారించిన అధికారులు సైదాబాద్, మార్చి 19 : జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్-6 పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు
కలెక్టర్తో కలిసి బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మైనంపల్లి నేరేడ్మెట్, మార్చి 19: ప్రతి ఏడాది వర్షాకాలంలో ఉత్పన్నమవుతున్న వరద ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు
పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన సమస్యను ఏకరవు పెట్టిన స్థానికులు పరిష్కరిస్తామన్న సుభాష్రెడ్డి చర్లపల్లి, మార్చి19: నియోజకవర్గ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన�
చర్లపల్లి, మార్చి19: గడిచిన ఐదు సంవత్సరాల్లో పద్మశాలి టౌన్షిప్ కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని టౌన్షిప్, శ్రీ భావనరుషీ సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడు సీత ఆంజనేయులు పేర్కొన్నారు. ఏఎస్రావునగర్�
ఆస్తిపన్ను వసూళ్లపై ఐదు సర్కిళ్ల అధికారులతో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సమీక్షా సమావేశం ఎల్బీనగర్, మార్చి 19: ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని �