మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా?.. ఉంటే వాటిని రోడ్లపై, చెత్తకుప్పల్లో, నాలాల్లో వేయొద్దు...వాటిని మీ ఇంటి వద్ద నుంచే జీహెచ్ఎంసీ సేకరిస్తుంది. నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆ
ముషీరాబాద్ నియోజకవర్గం హిందిమహావిద్యాలయం-వీఎస్టీ మార్గంలో నాగమయ్యకుంట వద్ద నాలాపై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పక్షం రోజుల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణం వచ�
వందశాతం ఆస్తిపన్ను వసూళ్లు చేసే దిశగా కూకట్పల్లి జంట సర్కిళ్ల అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. వార్షిక యేడాది గడువు మరో పదిహేను రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో మొండి బకాయిదారులందరి నుంచి పన్నులు వసూళ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నంబర్ 1 వద్ద దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షడు సత్యనారాయణ మా ట్లాడుతూ.. రైల్వ
ఆస్తి పన్నుల చెల్లింపునకు మరో రెండు వారాలే గడువు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొండి బకాయిదారులు, ఎగవేతదారులకు ఇప్పటిక
కంటోన్మెంట్ పరిధిలో ఇష్టానుసారంగా లోకల్ మిలటరీ అథారిటీ రోడ్లను మూసివేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాత్రివేళల్లో మాత్రమే ఆంక్షలు విధించేవారు......కానీ గత కొన్నాళ్లుగా ప్రస్తుత�
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు అనేక వసతులను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేయాలని ఆదేశించింది. సర్పంచ్,
బాక్స్ డ్రైన్తో వరదముంపు సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్లోని గారిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వర కు రూ.41కోట్లతో బాక్స్�
పేద ప్రజలకు సీఎం సహాయనిధి భరోసానిస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన మంచాల యాదగిరి వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకో
ఘట్కేసర్ మున్సిపాలిటీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ మంత్రి కేటీఆర్ను కోరారు. సోమవారం పీర్జాదిగూడ కార్పొరేషన్కు వచ్చిన మంత్రి కేటీఆర్ను
యువత ఎప్పటికప్పుడు తమలో ఉన్న నైపుణ్యతను పెంపొందించుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో రూ. 25.32 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు శం�
కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల మూసివేతలు, అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ప్రజల్ని తిప్పలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. అంతటితో ఆగడం లేదు. ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల మాటల్ని సై�
కీసరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గుర్తు తెలియని వ్యక్తు లు అడవికి నిప్పు అంటించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద సంఖ్యలో మంటల్లో చెట్లు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న