మణికొండ/ శంషాబాద్ రూరల్/బండ్లగూడ, మార్చి 18: నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం హోలీ సంబురాలు హోరెత్తాయి. శుక్రవారం శంషాబాద్, గండిపేట, రాజేంద్రన
జేఎన్టీయూ హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సురేశ్ తెలిపారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద
హైదరాబాద్ను హారన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ట్రై పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకనుంచి కొరడా ఝళిపించనున్నారు. “హైదరాబాద్ రోడ్
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్లోని సప్తగిరి కాలనీల�
కాలేయ మార్పిడి అవసరమైన రోగులకు సులభంగా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు గాంధీ దవాఖాన సిద్ధమైంది. ఇందుకు ప్రధాన భవనంలోని 3వ అంతస్తులో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో లివర్ ట్రాన్స్ప్లాంట్ కేర్ యూనిట్�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల కో సం ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూ�
మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా?.. ఉంటే వాటిని రోడ్లపై, చెత్తకుప్పల్లో, నాలాల్లో వేయొద్దు...వాటిని మీ ఇంటి వద్ద నుంచే జీహెచ్ఎంసీ సేకరిస్తుంది. నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆ
ముషీరాబాద్ నియోజకవర్గం హిందిమహావిద్యాలయం-వీఎస్టీ మార్గంలో నాగమయ్యకుంట వద్ద నాలాపై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పక్షం రోజుల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణం వచ�
వందశాతం ఆస్తిపన్ను వసూళ్లు చేసే దిశగా కూకట్పల్లి జంట సర్కిళ్ల అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. వార్షిక యేడాది గడువు మరో పదిహేను రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో మొండి బకాయిదారులందరి నుంచి పన్నులు వసూళ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నంబర్ 1 వద్ద దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షడు సత్యనారాయణ మా ట్లాడుతూ.. రైల్వ
ఆస్తి పన్నుల చెల్లింపునకు మరో రెండు వారాలే గడువు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొండి బకాయిదారులు, ఎగవేతదారులకు ఇప్పటిక
కంటోన్మెంట్ పరిధిలో ఇష్టానుసారంగా లోకల్ మిలటరీ అథారిటీ రోడ్లను మూసివేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాత్రివేళల్లో మాత్రమే ఆంక్షలు విధించేవారు......కానీ గత కొన్నాళ్లుగా ప్రస్తుత�
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు అనేక వసతులను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేయాలని ఆదేశించింది. సర్పంచ్,