ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ మరో రెండు చోట్ల ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. రూ.9.28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎల్బీనగర్ అండర్ పాస్ (ఆర్హెచ్ఎస్), రూ. 28.642 కోట్ల వ్యయంతో నిర�
ఇంత భారీ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోలేదని, మన రాష్ట్ర ఉద్యోగార్థులకే ఉద్యోగాలు దక్కేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జోనల్ విధానాన్ని తెచ్చారని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం ర�
ఆర్ఆర్ఆర్(రీడింగ్, రికార్డు, రివైస్డ్)ను పాటిస్తే విజయం మీదే. నిరంతరం సిలబస్ను చదవడం, దానికి అనుగుణంగా పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఒక విజేతగా నిలువాలంటే ఇనిషియేటివ్ అవసరం. ఖచ్చితత్వమైన సిలబస్కు అ�
రిమ్.. జిమ్.. రిమ్.. జిమ్.. హైదరాబాద్! రిక్షావాలా.. జిందాబాద్!! ఇదీ ఒకప్పుడు హైదరాబాద్ నగరమనగానే గుర్తొచ్చే పాట. దశాబ్దాల కిందట నగర ప్రజా రవాణా వ్యవస్థ అంటేనే రిక్షా. అనంతరం కాల గమనంలో హైదరాబాద్ ప్రజా ర�
నగర శివారు ప్రాంతాలైన బహదూర్పల్లి, తొర్రూర్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్లను 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించ�
రుణ యాప్ దందా మళ్లీ బుసలుకొడుతున్నది. చాపకిందనీరులా విస్తరిస్తున్నది. అయితే ఈసారి నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. రుణగ్రస్తులు చెల్లించే డబ్బులు ఒకే అకౌంట్లోకి కాకుండా �
కార్ల కోసం రుణాలు తీసుకొని.. పథకం ప్రకారం తమను తల్వార్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు మోసం చేసి.. రూ. 2 కోట్ల వరకు నష్టం చేశారంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ రీజినల్ మేనేజర్ సీసీఎస�
హైదరాబాద్ మహా నగరం పరిధిలో ఉన్న గ్రామాలకు సైతం భవన నిర్మాణ అనుమతుల విధానం పట్టణాలకు వర్తించనట్లే ఒకే విధంగా ఉండేలా హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేయాలని హ�
మేడ్చల్ పట్టణలో జరుగుతున్న ‘రైల్వే అండర్ బ్రిడ్జి’ పనులు త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. మంత్రి ఆదివారం అధికారులు, నాయకులతో కలిసి వంతెన ప�
రక్త దానం ప్రాణ దానమ ని, ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు రక్తం దానం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నా రు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలో�
టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి.. ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకా నంద్ అన్నారు. ఆదివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.5.40 కోట్ల వ్యయంతో పూర�
కరోనా, లాక్డౌన్ కారణంగా చదువుకు దూరమైన ఆడపిల్లలను తిరిగి బడికి పంపుదాం అన్న నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పీవీ మార్�
పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధ్దం చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. మే 11 నుంచి 20 వరకు జరుగనున్న పబ్లిక్ ఎగ్జామినషన్స్కు విద్యార్థులను సంసిద్ధ్దం చేసేందుకు ప
దాసారం బస్తీ నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. బస్తీలో సమస్యలు తెలుసుకునేందుకు సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, జీహెచ్ఎంస�