చైన్స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.
మత్తుకు బానిసలు కావడంతో పాటు గంజాయిని అమ్మేందుకు యత్నించిన ఐదుగురు విద్యార్థులను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..
లామకాన్లో ప్రాచీన హస్తకళల ప్రదర్శన శనివారం ఉదయం కొలువుదీరింది. ఆయా చిత్రమాలికలు సందర్శకులందరినీ ఆకట్టుకుంటున్నాయి. బెల్ మెటల్, కలంకారి, ఇక్కత్ వస్ర్తాలు ప్రదర్శనలో ఉన్నాయి.
సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృథా చేసుకోకుండా రాజీ పద్ధతిలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని హైదరాబాద్ వాణిజ్య వివాద పరిష్కార ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూ�
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 12: విద్యారంగంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకునే శక్తి విద్యార్థులకే ఉందని ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి అన్నారు.పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వి�
సుల్తాన్బజార్, మార్చి 11 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆయురారోగ్యాలతో ఉం డాలని గోత్ర నామాలతో రుద్ర అధ్యాయంతో రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించామని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్
తులసీరామ్నగర్ లంకలో ఎమ్మెల్యే పాదయాత్ర శాంతినగర్లో డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన గోల్నాక, మార్చి 11: నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమ�
ముంపు ప్రాంతాల గుర్తింపు నాలా పనులను చేయిస్తున్న అధికారులు, సిబ్బంది మెహిదీపట్నం, మార్చి 11 : వర్షాకాలంలో ముంపు సమస్యలు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో నాలాల
చిక్కడపల్లి, మార్చి 11: బాగ్లింగంపల్లిలోని భగత్సింగ్నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు రెండు గుడిసెలు కాలిపోయాయి. బాలమణి అనే మహిళ ఇంటికి తాళం వేసి కూలీ పనికి వెళ్లగా అగ్నిప్రమాదం జరుగగా ఆమె గ�
వెంగళరావునగర్,మార్చి 11: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినో�
హిమాయత్నగర్,మార్చి11: దేశంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ�
మంది భూ నిర్వాసితులకు రూ.8.30 కోట్ల నష్ట పరిహారం చెల్లింపు సంవత్సరాలుగా నిలిచిపోయిన రాకపోకలు ప్రారంభించ నున్నట్లు వెల్లడి గౌతంనగర్, మార్చి11 : మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడం గర్వకారణంగా
బోడుప్పల్, మార్చి 11: బోడుప్పల్ నగరపాలక పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. 16వ డివిజన్ ఎస్బీఆర్, టెలిఫోన్ కాలనీల్లో రూ.1.20కోట్ల నిధులతో చేపట్టిన సీసీర�