మహిళలను గౌరవించే సంస్కృతి తమదని, తెలంగాణ నుంచి ఈ సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయనున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ఛత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, సుభాశ్చంద్రబోస్ లాంటి మహనీయులకైనా తల్లి,దండ్రులే ప్రేరణనిచ్చారని రాచకొండ షీటీమ్స్ విభాగం డీసీపీ షేక్ సలీమా అ న్నారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలకు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి నిధుల కేటాయింపు పూర్తయింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్లో రూ. 659.53 కోట్ల నిధులను సభ్యుల ఆమోదంతో కేటాయించార
జంక్షన్లో రూ.450 కోట్లతో నిర్మాణం నేడు శంకుస్థాపన చేయనున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉప్పల్ థీమ్ పార్కు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉప్పల్, మార్చి 10: ఒకప్పుడ�
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగులను మోసం చేసేందుకు దళారులు తిరుగుతుంటారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు
: కిడ్నీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. దవాఖాన ఆడిటోరియంలో నెఫ్రాలజీ విభాగాధిపతి డా�
మెదక్ మున్సిపల్లో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, మార్చి 8 : జిల్లాకేంద్రంలో 30వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిప
హయత్నగర్, మార్చి 7: విశ్వబ్రాహ్మణులకు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్తున్నారని, అయినప్పటికీ వారి జీవితాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని అందుకు విశ్వబ్రాహ్మణులు కలిసి కట్టుగా ముందుకు నడవాలని ఎమ్మెల్సీ, మాజ�
అబిడ్స్, మార్చి 7 : భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ పదవ తేదీన నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను శ్రీరామ నవమి ఉ
మన్సూరాబాద్, మార్చి 7: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్మశానవాటికలను అభివృద్ధి చేసి అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చే ప్రజలకు పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి స
సుల్తాన్బజార్, మార్చి 7 : శస్త్ర చికిత్స అనంతరం రోగికి పోస్ట్ ఆపరేటివ్ వార్డు అవసరమని డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. సోమవారం ఉస్మానియా దవాఖానలోని ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లో 1965 బ్యాచ్ వి�
రెండో రోజు ఘనంగా ‘మహిళా బంధు కేసీఆర్’ ఉత్సవాలు ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, మార్చి 7 : అంతర్జాతీ య మహిళా దినోత్సవంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట జరుగుతున్న ఉత్సవా�
ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి ఖైరతాబాద్, మార్చి 7 ;కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో అనేక హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానం