ముంపు ప్రాంతాల గుర్తింపు నాలా పనులను చేయిస్తున్న అధికారులు, సిబ్బంది మెహిదీపట్నం, మార్చి 11 : వర్షాకాలంలో ముంపు సమస్యలు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో నాలాల
చిక్కడపల్లి, మార్చి 11: బాగ్లింగంపల్లిలోని భగత్సింగ్నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు రెండు గుడిసెలు కాలిపోయాయి. బాలమణి అనే మహిళ ఇంటికి తాళం వేసి కూలీ పనికి వెళ్లగా అగ్నిప్రమాదం జరుగగా ఆమె గ�
వెంగళరావునగర్,మార్చి 11: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినో�
హిమాయత్నగర్,మార్చి11: దేశంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ�
మంది భూ నిర్వాసితులకు రూ.8.30 కోట్ల నష్ట పరిహారం చెల్లింపు సంవత్సరాలుగా నిలిచిపోయిన రాకపోకలు ప్రారంభించ నున్నట్లు వెల్లడి గౌతంనగర్, మార్చి11 : మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడం గర్వకారణంగా
బోడుప్పల్, మార్చి 11: బోడుప్పల్ నగరపాలక పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. 16వ డివిజన్ ఎస్బీఆర్, టెలిఫోన్ కాలనీల్లో రూ.1.20కోట్ల నిధులతో చేపట్టిన సీసీర�
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మల్లాపూర్, మార్చి 11 : కాలనీల ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం బాక్స్ డ్రైన్ పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్�
మహానగర రవాణా వ్యవస్థను సమూలంగా మార్చిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో శకం ప్రారంభం కానుంది. మొదటిదశ పనులు చివరి అంకానికి చేరుతుండడంతో రెండోదశ పనులు ప్రారంభిస్తామని పుర
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగాముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, జీవో 59 కింద దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం షేక్పేట మండల పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది.
దాసారం హట్స్ వాసులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో హట్స్ నివాసితులు పెద్దసంఖ్యలో తరలి వెళ్లి మంత్ర�
సంపూర్ణ అక్షరాస్యత మహిళా వికాసానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మహిళా దినోత్సవంలో భాగంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి జయశంకర్ కమ్యూనిటీహాల్లో మహిళలకు గురువ�