నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీలో విరివిగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు. 15 ఏండ్లలో జరుగని అభివృద్ధిని మూడేండ్లలో చేశామన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని బస్తీ దవాఖానలో పనిచేసే సపోర్టింగ్ సిబ్బంది ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు నేషనల్ హెల్త్ మిషన్లో బస్తీదవాఖాన స�
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాప్రా డివిజన్, తిరుమల శివపురి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి.. క
బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం 7వ డివిజన్ పరిధిలోని హుడాలక్ష్మీనగర్ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న బీటీరోడ్డు పనులను కార్పొర�
మేడ్చల్ పట్టణంలో కొలువైన దాక్షాయని రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం 4.30 గంటల సయయంలో నిర్వహించిన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాలను రథ�
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్�
కంటోన్మెంట్ రోడ్లపై మంత్రి కేటీఆర్ మళ్లీ గళం విప్పారు. ఏడేండ్లుగా కంటోన్మెంట్లో తరచూ రోడ్లను మూసివేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై శనివారం శాసనసభ వేదికగా ఆగ్రహం
మలక్పేట బీ-బ్లాక్ క్వార్టర్స్లో ఐటీ శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరి శీలించి నివేదిక ఇచ్చిన వెంటనే సంబంధింత శాఖల అధికా రులతో మంత్రి కేటీఆర్ మలక్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తారు.
ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం.. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అడ్డంకులు ఎన్నో. అయినా అందరి లక్ష్యం సర్కారు నౌకరి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివారు. కోచింగ్కు వెళ్లిన వారు కొందరైతే..
అతివలను కంటికి రెప్పలా కాపాడుతున్న షీటీమ్స్.. ఇప్పుడు సోషల్మీడియాలోనూ వేధించే పోకిరీల భరతం పడుతున్నాయి. డిజిటల్ దునియాలో మహిళల భద్రత కోసం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర దేశంలోనే మొదటిసారిగా ప్రా
హైదరాబాద్ మహా నగర శివారు ప్రాంతాలైన బహదూర్పల్లి, తొర్రూర్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్లను 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్ వేలం ద్
వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు పొదుపుగావాడితే…సరిపడానీరు.. హిమాయత్నగర్,మార్చి12: వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జలమండలి అధికారులు నీటి పొదుపునకు చర్యలు తీసుకుంటు�