మేడ్చల్ పట్టణలో జరుగుతున్న ‘రైల్వే అండర్ బ్రిడ్జి’ పనులు త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. మంత్రి ఆదివారం అధికారులు, నాయకులతో కలిసి వంతెన ప�
రక్త దానం ప్రాణ దానమ ని, ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు రక్తం దానం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నా రు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలో�
టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి.. ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకా నంద్ అన్నారు. ఆదివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.5.40 కోట్ల వ్యయంతో పూర�
కరోనా, లాక్డౌన్ కారణంగా చదువుకు దూరమైన ఆడపిల్లలను తిరిగి బడికి పంపుదాం అన్న నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పీవీ మార్�
పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధ్దం చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. మే 11 నుంచి 20 వరకు జరుగనున్న పబ్లిక్ ఎగ్జామినషన్స్కు విద్యార్థులను సంసిద్ధ్దం చేసేందుకు ప
దాసారం బస్తీ నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. బస్తీలో సమస్యలు తెలుసుకునేందుకు సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, జీహెచ్ఎంస�
నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీలో విరివిగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు. 15 ఏండ్లలో జరుగని అభివృద్ధిని మూడేండ్లలో చేశామన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని బస్తీ దవాఖానలో పనిచేసే సపోర్టింగ్ సిబ్బంది ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు నేషనల్ హెల్త్ మిషన్లో బస్తీదవాఖాన స�
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాప్రా డివిజన్, తిరుమల శివపురి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి.. క
బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం 7వ డివిజన్ పరిధిలోని హుడాలక్ష్మీనగర్ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న బీటీరోడ్డు పనులను కార్పొర�
మేడ్చల్ పట్టణంలో కొలువైన దాక్షాయని రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం 4.30 గంటల సయయంలో నిర్వహించిన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాలను రథ�
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్�
కంటోన్మెంట్ రోడ్లపై మంత్రి కేటీఆర్ మళ్లీ గళం విప్పారు. ఏడేండ్లుగా కంటోన్మెంట్లో తరచూ రోడ్లను మూసివేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై శనివారం శాసనసభ వేదికగా ఆగ్రహం