అంబర్పేట, మార్చి 6 : పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, తెలంగాణ పద్మశాలి సంఘం డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డా. మార్త రమేశ్ అన్నారు. విద్యానగర్ పద్మశాలి సంఘం �
పొద్దున లేవగానే.. అందరూ ల్యాప్టాప్లు....స్మార్ట్ ఫోన్లు పట్టుకొని.. ఊరు బయటకు వెళ్తారు. సాయంత్రానికి ఖాతాల్లో లక్షలు నింపుకొని..ఆనందంగా ఇంటికి చేరుతారు..
పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ఈ ఏడాది మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 52 లక్షల 17 వేల 500ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది.