పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ఈ ఏడాది మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 52 లక్షల 17 వేల 500ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దంపతులు శనివారం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా శివరాత్రికి నిర్వహించే అన�
స్వచ్ఛ నగరమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. సిటీలోని పలుకాలనీలు, బస్తీల్లో డంపర్ బిన్లు తొలగించి నిత్యం చెత్తసేకరణ కోసం ఆటో టిప్పర్లను ఇంటి వద్దకే పంపుతూ పారిశుధ్యాని�
ఆయుధాల కేసులో సోదరులను ఇరికించి వివాదంలో ఉన్న ఆస్తిని కాజేందుకు ప్రయత్నించిన మరో సోదరుడిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నగర అదనపు సీపీ(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, స�
దేశ జనాభాలో రెండు శాతం చిన్న పిల్లలు, యా భై శాతం వృద్ధులలో వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయని, ఆదిలోనే చిన్నారులలో వినికిడి శక్తి సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గాంధీ �
మారు వేషంలో నేరస్తుల డెన్కు వెళ్లి.. వారిని పట్టుకోవడం సినిమాల్లో చూస్తుంటాం.. అచ్చం అలానే సిటీకి చెందిన ఓ మహిళా పోలీస్ ఆఫీసర్.. అలాంటి చాతుర్యాన్నే ప్రదర్శించి..
ఉబకాయం.. శరీరానికి రోగాలను ఆహ్వానించే అవస్థ. ఇది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒక్కటి కాదు రెండు కాదు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఉబకాయం కారణమవుతున్నదని యశోద దవాఖాన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరా
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 29.10 కోట్ల వ్యయంతో చేపట్టిన తుకారాం రైల్వే అండర్ బ్రిడ్జిని శుక్రవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రారంభించనున్నారు.