మార్చి చివరి నాటికి నూరు శాతం వసూళ్లే లక్ష్యంగా అధికారుల స్పెషల్ డ్రైవ్ బకాయిదారులకు నోటీసులు జారీ సర్కిల్-15 పరిధిలో మొండి బకాయిదారుల గుర్తింపు ముషీరాబాద్, మార్చి 2 : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద�
ఉత్సాహంగా పాల్గొన్న నగరవాసులు, చిన్నారులు అబిడ్స్, మార్చి 2 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకుల సందడి నెలకొంది. బుధవారం సందర్శకుల తాకిడి పెరిగింది.
దశలవారీగా మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చర్లపల్లి, మార్చి 2 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న మంచినీటి, డ్రైనేజీ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుక�
కుర్మల్గూడలో.. కంపోస్టు ఎరువు తయారీ కేంద్రం సంతలు, మార్కెట్ వేస్టేజీతో ఎరువు తయారీ బడంగ్పేట, మార్చి 2: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడలో ఆర్గానిక్ కంపోస్టు ఎరువుల తయారీ కేంద్
జూబ్లీహిల్స్, మార్చి 2 : ఐదేండ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు మూడో రోజు ముమ్మరంగా సర్వే చేపట్టారు. ఫిబ్రవరి 27న నిర్వహించిన పల్స్ పోలియో శిబిరాల్లో చుక్కల మందు వేయించుకోలేని పిల్లల కోసం �
తిరిగి బాధితులకు అప్పగించిన రైల్వే పోలీసులు మారేడ్పల్లి, మార్చి 2: సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు సింహపూరి ఎక్స్ప్రెస్ రైల్లో వెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఈ నెల 1న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
ఉపవాస దీక్షను విరమించిన భక్తులు ఘనంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కీసర,మార్చి 2: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారింది. స్వామివారిని ద�
హోంమంత్రి మహమూద్ అలీ పుట్టిన రోజును పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్లోని ఆయన నివాసంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి కే�
కరోనా రోగులకు వైద్య చికిత్సలు అందిస్తూ అదే వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోయిన గాంధీ దవాఖాన వైద్యులు, సిబ్బంది సేవలు ఎన్నటికీ మరువలేనివని డీఎంఈ డాక్టర్ కె.రమేశ్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని �
గ్రేటర్లో ఇప్పటికే లక్షా20వేల ఆటోలు వాటికి అదనంగా తిరుగుతున్న ఇతర జిల్లాల ఆటోలు పెట్రోల్, డీజిల్ ఆటోలకు నో పర్మిట్ పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం తీవ్రత రావొద్దని హెచ్చరిస్తున్న ట్రాఫిక్ పోలీసుల�
తుపాకులతో గుర్తుతెలియని దుండగులు దాడి మృతులిద్దరూ పాతనేరస్తులే..? భూమి పంచాయితే కారణమా.? పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోలీసుల అదుపులో అనుమానితులు రంగంలోకి 5 ప్రత్యేక బృందాలు ఘటనా స్థలాన్ని �
మన బస్తీ-మన బడి కింద మౌలిక సదుపాయాలు స్కూళ్ల వారీగా సిద్ధమవుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’ నేపథ్యంలో జిల్లాలో 239 పాఠశాలలు అభివృద్ధికి ఎంపికయ్యాయి. ఆయా స్కూళ�