సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : మెగా రికార్డ్స్ క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఫీనిక్స్ ఎరీనా గార్డెన్లో స్వామి వివేకానంద అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ‘ఆల్ టాలెంటెడ్ గ్రేట్ ఎచివర�
ఖమ్మం టూ.. మహారాష్ట్ర.. గంజాయి తరలింపు షాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎనిమిది మంది అరెస్టు, 400 కిలోల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ జగదీశ్వర్ రెడ్డి శంషాబాద్ రూరల్, మార్చి 1 : ఖమ్మం ను�
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీఎస్ఆర్) ప్రభాకర్ దాస్ చర్లపల్లి, మార్చి 1: నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణకు సీఎస్ఆర్ కార్యక్రమంలో పది కోట్ల నిధులు కేటాయించామని పవర్ ఫైన
మేడ్చల్, మార్చి1(నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ అంచనాలను సిద్ధం చేస్తున్నారు. 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధి
వెస్ట్ మారేడ్పల్లిలో లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్ పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడ్పల్లి, మార్చి 1: కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడ్పల్లిలో 5.8 ఎకరాల �
సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ);ఏఓసీ గేట్.. బెటాలియన్ల కొద్దీ సైనికులుండే ప్రాంతం. పెద్ద పెద్ద గేట్లు, పరిసరాలు ముళ్ల కంచెలతో నిత్యం సాయుధ సైనికుల కాపలాతో దర్శనమిస్తుంటాయి. యుద్ధానికి తాము సిద్ధమేనన�
అదో పేదల బస్తీ.. కూలీనాలి చేసుకుని రెక్కల కష్టంతో బతుకులు వెళ్లదీసే శ్రమజీవులు వారంతా.. పగలంతా పనులు చేసి ఇంటికి చేరాక..మద్యం తీసుకోవటం వారి దినచర్యలో భాగం. అయితే మద్యం మత్తులో గొడవలు జరగడం కూడా ఇక్కడ పరిపా
మాదాపూర్లో సంచలనం సృష్టించిన చోరీకేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ పుటేజీ అధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇంటి వాచ్మన్ కొడుకే నిందితుడని తేల్చారు.
సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం స్వామివారికి గర్భాలయంలో రుద్రస్వాహాకార హోమం ఘనంగా నిర్వహించారు.
ఓయూలో ఘనంగా సైన్స్ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 28: ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్లోని ఏఎంఎ�
మహేశ్వరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగ ప్రారంభమయ్యాయి. గణపతిపూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణ పూజలతో పాటు అభిషేకం చేశారు. దేవాలయ కమిటీ,