ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అని.. కన్నతల్లిలాంటి పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం దక్కుతుందని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మా
యూసుఫ్గూడ సర్కిల్లోని శ్రీరాంనగర్, వినాయక్నగర్, బోరబండ పీహెచ్సీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సామాజిక భవనాల్లో ఐదేండ్లలోపు పిల్లలకు ఆదివారం చుక్కల మందు పంపిణీ చే
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో వేదపండితులు భవానీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహి�
రోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు.
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించార
తెలంగాణ క్రీడాకారులను ఒలంపిక్స్ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఒలంపిక్స్, కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి �
నియోజకవర్గంలో 234 కేంద్రాల్లో చుక్కలు వేయనున్న సిబ్బంది అబిడ్స్, ఫిబ్రవరి 26 : పోలియో రహిత సమాజం కోసం ఐదేండ్లలోపు పిల్లలకు ‘ పల్స్ పోలియో ’కార్యక్రమంలో భాగంగా పోలియో చుక్కలు వేస్తున్నారు. ఆదివారం చుక్కలు
డార్క్నెట్.. ఇప్పుడు ఇది ప్రతి దేశంలో పోలీసు వ్యవస్థకు సవాల్గా మారింది.సైబర్ నేరగాళ్ల నుంచి అంతర్జాతీయ క్రిమినల్స్, హ్యాకర్స్ ఇలా అనేక మంది ఇందులో తిష్ట వేసి.. ప్రత్యేక నేర ప్రపంచాన్ని ఏర్పాటు చేసు�