అదో పేదల బస్తీ.. కూలీనాలి చేసుకుని రెక్కల కష్టంతో బతుకులు వెళ్లదీసే శ్రమజీవులు వారంతా.. పగలంతా పనులు చేసి ఇంటికి చేరాక..మద్యం తీసుకోవటం వారి దినచర్యలో భాగం. అయితే మద్యం మత్తులో గొడవలు జరగడం కూడా ఇక్కడ పరిపా
మాదాపూర్లో సంచలనం సృష్టించిన చోరీకేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ పుటేజీ అధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇంటి వాచ్మన్ కొడుకే నిందితుడని తేల్చారు.
సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం స్వామివారికి గర్భాలయంలో రుద్రస్వాహాకార హోమం ఘనంగా నిర్వహించారు.
ఓయూలో ఘనంగా సైన్స్ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 28: ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్లోని ఏఎంఎ�
మహేశ్వరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగ ప్రారంభమయ్యాయి. గణపతిపూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణ పూజలతో పాటు అభిషేకం చేశారు. దేవాలయ కమిటీ,
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఉత్తమ బోధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు.
ఆరోగ్యంగా ఉందాం.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం..సైక్లిస్టులను ప్రోత్సహిద్దాం.. రోడ్డు నిబంధనలు పాటిద్దాం..డ్రగ్స్భూతాన్ని చిదిమేద్దాం.. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి..”
మీరు చేసే వేస్ట్.. ఎంతో మందికి బెస్ట్గా మారుతుంది. మీరు వద్దనుకుంటే వదిలేయండి. ఇంటి వద్దకే వస్తాం.. మేమే సేకరిస్తాం.. కానీ రోడ్ల వెంట, నాలాల్లో, ఇండ్ల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడేయకండి..
హైదరాబాద్ మహా నగరంలో త్వరలోనే మరో 94 బస్తీ దవాఖానాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.