ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఉత్తమ బోధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు.
ఆరోగ్యంగా ఉందాం.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం..సైక్లిస్టులను ప్రోత్సహిద్దాం.. రోడ్డు నిబంధనలు పాటిద్దాం..డ్రగ్స్భూతాన్ని చిదిమేద్దాం.. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి..”
మీరు చేసే వేస్ట్.. ఎంతో మందికి బెస్ట్గా మారుతుంది. మీరు వద్దనుకుంటే వదిలేయండి. ఇంటి వద్దకే వస్తాం.. మేమే సేకరిస్తాం.. కానీ రోడ్ల వెంట, నాలాల్లో, ఇండ్ల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడేయకండి..
హైదరాబాద్ మహా నగరంలో త్వరలోనే మరో 94 బస్తీ దవాఖానాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరొందిన కీసర గుట్ట శ్రీభవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
పోలియో రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చు�
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం బాధ్యతగా తీసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు.
రెండు చుక్కలు..నిండు జీవితాలకు వెలుగులు ఇస్తాయని..ఐదేండ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్పోలియో చుక్కలు వేయించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్న�
ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రయాణికులతో పాటు వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి మర్రి రాజశ