అంబర్పేట, ఫిబ్రవరి 25 : బాగ్అంబర్పేట డివిజన్ వైభవ్నగర్ కాలనీ వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని, అందుకోసం బతుకమ్మకుంట నుంచి కాలా బ్రిడ్జి వరకు బాక్స్ డ్రెయిన్ను నిర్మించాలని జీహెచ్ఎం�
పనులు చేపడుతున్నామని తెలిపిన ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పారిశుధ్య పనులు వేగవంతం చర్లపల్లి, ఫిబ్రవరి 25 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభా�
చర్లపల్లి, ఫిబ్రవరి 25 : ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపలి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవ�
46 మందికి ఆరోగ్య కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు వేగంగా సమాచార సేకరణ.. అత్యవసర మందులు అందించేందుకు ఉపయుక్తం ఎన్సీడీ, వీహెచ్ఆర్ యాప్లతో సేవలు కందుకూరు, ఫిబ్రవరి 25: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆ
సైదాబాద్, ఫిబ్రవరి 25 : శంకేశ్వరబజార్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీటి, రోడ్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సైదాబ�
అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు బస్తీబాటలో భాగంగా నేతాజీనగర్లో పర్యటించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల సికింద్రాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్ర సర్కారు నిధులతోనే కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని �
యూఎల్సీ ల్యాండ్స్లోని కాలనీల్లో జీవో 59 సందడి అవగాహన పెరగడంతో రుసుం చెల్లించేందుకు మొగ్గు షేక్పేట మండల పరిధిలో 2581 పాత దరఖాస్తులు బంజారాహిల్స్,ఫిబ్రవరి 25: ప్రభుత్వ స్థలాలు, ల్యాండ్ సీలింగ్లో ఉన్న భూ�
ఆశవర్కర్లకు స్మార్ట్ఫోన్లు అందజేత ఇకనుంచి ఆన్లైన్లో వివరాల నమోదు హర్షం వ్యక్తం చేస్తున్న ఆశవర్కర్లు జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 25: ఇంటింటికీ తిరుగుతూ యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆశవర్కర్లతో
మల్కాజిగిరి, ఫిబ్రవరి 25: పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెబుతున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలకల స్కూల్లో కార్పొరేటర
అంబర్పేట/కాచిగూడ, ఫిబ్రవరి 24: బస్తీలు, కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ప్రధానమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ తురాబ్నగర్లో రూ.30 లక్షలతో సీసీ రో
ఎమ్మెల్యే ముఠా గోపాల్ 10 మంది ఆశవర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత కవాడిగూడ, ఫిబ్రవరి 24: ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఆశ వర్కర్లకు జారీ చేసిన స్మార్ట్ ఫోన్లు ఎంతో దోహదపడుతాయని
-జలమండలి అధికారిని కోరిన కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ గోల్నాక/కాచిగూడ, ఫిబ్రవరి 24: పలు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసున్న మంచినీటి పైపులైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేసి తాగునీటి సమస్యను ప
పరిష్కార వేదికల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మరో ఐదు ఆదివారాలు సమావేశాలు టార్గెట్ పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు అబిడ్స్, ఫిబ్రవరి 24 : జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఆస్తిపన్ను పరిష్కార వేదిక కార్యక్రమ�
త్వరలో బస్తీలో 282 డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం పైసా ఖర్చు లేకుండా లబ్ధిదారులకు అందజేత ఆనందంలో లబ్ధిదారులు సికింద్రాబాద్, ఫిబ్రవరి 24: పేదలకు సొంతగూడు కల్పించే దిశగా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తు�
మహేశ్వరం, ఫిబ్రవరి 24: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర