అమీర్పేట్, ఫిబ్రవరి 24 : సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలలోని ఎన్ఎస్ఎస్ వి భాగం వారు వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రారం�
కందుకూరు, ఫిబ్రవరి 24 : గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి గురువారం మంత్రిని కలిసి గ్రామంతో పా�
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం.. వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి దమ్మాయిగూడలో సీవరేజీ పైప్లైన్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన మేడ్చల్ కలెక్టరేట్, పిబ్రవరి 24: ప్రపంచంలోనే
మండలంలో కొనసాగుతున్న అవసరాల గుర్తింపు ప్రక్రియ.. 8 ఉన్నత,15ప్రాథమిక,1 ప్రాథమికోన్నత పాఠశాల ఎంపిక ‘మన ఊరు-మనబడి’లో అమలు మియాపూర్, ఫిబ్రవరి 24 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దాలనే �
జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది.
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రా�
వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గతేడాది అనుభవాలు పునరావృతం కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించి నాలాల అభివృద్ధి పనులను
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం అధ్యక్షురాలు పద్మకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని సనత్నగర్ జెక్కాలనీల
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవలు తీసుకుంటుందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే జాతీయ స్థాయి ఫెలోషిప్లను తగ్గించారని ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం బహదూర్పల్లిలోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించేందుకు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వ�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.22.59 కోట్ల ఎస్ఎన్డీపీ నిధులతో వరదనీటి నాలా నిర్మాణ పనులు చేపడుతున్నామని కు�