సకల సదుపాయాలతో ఎస్ఆర్నగర్లోని నిర్మితమవుతున్న నూతన కమ్యూనిటీ హాల్ను త్వరగా చేపట్టి వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
దళితుల సాధికారత కోసం ప్రభుత్వం దళితబంధు రూపొందించిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్�
మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుపై హైదరాబాద్ జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 100మంది చొప్పున మొత్�
ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్ టూ జిరాక్స్, ఒకే డ్రెస్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు మడ్ఫోర్ట్ గాంధీనగర్, శ్రీరాంనగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద సోమవార
పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాలను నియంత్రించేందుకు దర్యాప్తు వ్యూహాలను పునర్ వ్యవస్థీకరిస్తూ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సమర్థవంతంగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీస్ అధికా�
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి సుమారు రూ.11లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.