తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం అధ్యక్షురాలు పద్మకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని సనత్నగర్ జెక్కాలనీల
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవలు తీసుకుంటుందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే జాతీయ స్థాయి ఫెలోషిప్లను తగ్గించారని ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం బహదూర్పల్లిలోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించేందుకు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వ�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.22.59 కోట్ల ఎస్ఎన్డీపీ నిధులతో వరదనీటి నాలా నిర్మాణ పనులు చేపడుతున్నామని కు�
సకల సదుపాయాలతో ఎస్ఆర్నగర్లోని నిర్మితమవుతున్న నూతన కమ్యూనిటీ హాల్ను త్వరగా చేపట్టి వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
దళితుల సాధికారత కోసం ప్రభుత్వం దళితబంధు రూపొందించిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్�
మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.