గడికోట అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధ్దం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సోమవారం మహేశ్వరంలోని ప్రసిద్ధిగాంచిన గడికోట మైదానాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పురావస్తు
నార్త్జోన్లోని కార్ఖానా పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధురాలిని(75) చేరదీసిన పెట్రో సిబ్బంది స్టేషన్కు తీసుకువచ్చారు. వృద�
నగర వాసులకు ఎన్నో ఏండ్లుగా చక్కటి, చిక్కటి టీని అందిస్తున్న కేఫ్ నిలోఫర్ మరో ముందడుగు వేసింది. సోమవారం హిమాయత్నగర్లో మరో నూతన బ్రాంచ్ను కేఫ్ నిలోఫర్ చైర్మన్ బాబూరావు, మేనేజింగ్ డైరెక్టర్ శశాం�
తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) యువ శాస్త్రవేత్త డాక్టర్ బైరోజు నవీన్కుమార్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందిడు. చెంగిచర్లలోని తన నివాసంలో అకాల మరణం పొందారు.
సికింద్రాబాద్ పరిధిలో లాలాపేట, తుకారాంగేట్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నిధుల కొరత ఎదురుకాకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.
తెలంగాణ మరాఠా సమాజ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా అక్బర్బాగ్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నితీశ్రావు జోగ్డే ఎన్నికయ్యారు.మలక్పేటలో సోమవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నా�
‘మామా నేను నీ దోస్త్ని రా..నాకు తెలుసు నీకేం కావాలో..వాడేస్కో వైఫై వాడేస్కో” అనే ట్యాగ్లైన్గా ‘తిందాం రా మామ’ పేరుతో దేశంలో తొలిసారి దేశీ స్నాక్ రెస్టారెంట్ మియాపూర్లో ఇటీవల ప్రారంభమైంది.
ఉద్ధృతి తగ్గుముఖంతో క్లినిక్లు పునఃప్రారంభం హైదరాబాద్ జిల్లాలో 7 కేంద్రాల్లో సేవలు మార్చి 1 నుంచి మరో 18 క్లినిక్లు ప్రారంభం వారానికి 5 రోజులు..రోజుకు 3 గంటలు వైద్యం ప్రస్తుతం ఏడు కేంద్రాల్లో కొనసాగుతున�
రేపట్నుంచి జీవో 58,59 కింద దరఖాస్తుల స్వీకరణ 3 జిల్లాల్లో మొత్తం 1,00,684 మందికి లబ్ధి 2014 జూన్ 2కు ముందు ఇండ్లు నిర్మించుకున్న వారే అర్హులు బంజారాహిల్స్.ఫిబ్రవరి 19 : ప్రభుత్వ భూము లు ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించ�
‘మన బస్తీ-మన బడి’కి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన బస్తీ – మన బడి’ కార్యక్
మన బస్తీ-మన బడితో మొదటిదశలో అభివృద్ధి నియోజకవర్గానికి 10 స్కూళ్ల ఎంపిక తరగతి గదులు, ఆటస్థలాలు, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో పాఠశాలల భవనాలు సమీక్షలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం మేడ్చల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. �