గచ్చిబౌలి నుంచి చార్మినార్ వరకు.. సైక్లింగ్ ప్రమోట్ చేయడమే లక్ష్యంగా పోస్టర్ ఆవిష్కరణ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైక్లిస్టు రెవల్యూషన్ పేరుతో ఈ నెల 27న నగరంలో భారీ సైక్లింగ్ ఈ
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో మరో భారీ వంతెన అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ అందుబాటులోకి రాగా వచ్చే నెలలో బహుదూర్పుర ఫ్లై ఓవర్ను ప్రారంభించేందుకు కసరత్
సర్కార్ చర్యలతో చిన్ననీటి వనరులకు పూర్వ వైభవం అధునాతన యంత్రాలతో గుర్రపు డెక్క తొలగింపు 15 రోజుల్లో స్వచ్ఛంగా మారిన లంగర్హౌస్ చెరువు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మేయర్ దత్తత సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే
సేవా కార్యక్రమాలు నిర్వహించిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ బంజారాహిల్స్, ఫిబ్రవరి 18: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్�
గత పదేండ్లలో కేవలం 8శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దేశంలో వెనకబడిన 93 శాతం మంది గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ రానున్న పదేండ్లలో 16వేల మిలియన్ల ఇంజినీర్స్ అవసరం ‘బైట్ ఎక్స్ఎల్’ అధ్యయనంలో వెల్లడి సిటీబ్యూ�
శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని మంత్రి కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, దేవాలయ చైర్మన్
సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తూ సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతిదాన్ని వినియోగిస్తున్నారు. మొదట మాటల్లో దించి.. నమ్మించి నిండా ముంచేస్తున్నారు.
జనాలను మభ్యపెట్టేందుకు కంటోన్మెంట్ పరిధిలో బీజేపీ నేతలు బస్తీబాట అంటూ తెల్లారేసరికి బస్తీల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఇటీవల కాలంలోనే తాము బోర్డు పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని ప్రజల�
కాలనీలు, బస్తీలలోని ప్రతీ ఇంటి నుంచి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి స్వచ్ఛ కేపీహెచ్బీ కాలనీగా మార్చాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ వార్డు కార్యాలయం
అధునాతన సాంకేతికతను ఉపయోగించి అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుం�
రోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని యూపీహెచ్సీ సెంటర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ �
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కింగ్కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో డాక్టర్ పద్మజ అన్నారు. శుక్రవారం కింగ్కోఠి క్లస్టర్ పరిధిలో విధులు నిర్వహిస్తు�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లక�