నకిలీ సర్టిఫికెట్ల సరఫరా ముఠా అరెస్ట్ ఎస్ఆర్కేయూ ప్రొఫెసర్ కేతన్ సింగ్ ద్వారానే దందా పట్టుబడిన వారిలో ముగ్గురు విద్యార్థులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్�
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నిషేధిత లక్కీ డ్రా స్కీమ్తో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్�
పీర్జాదిగూడ, ఫిబ్రవరి 18: కల్తీ రాగి పిండి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి..నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం..ప్రశాంత్నగర్కాలనీలో నివాసముంటున్న గొల్ల బా�
నిరుపేద ఆటో డ్రైవర్కు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఖర్చులు భరించిన వైద్యులు మలక్పేట, ఫిబ్రవరి 18: మూసారాంబాగ్లోని శాలివాహన మల్టీ స్పెషాలిటీ దవాఖాన వైద్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద దయనీయ
తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 18: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తన తండ్రి సుద్దాల హనుమంతుని కుమారునిగానే సాహిత్య వారసత్వంలో రాణిస్తున్నానని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నా రు. చిన్నప్�
గచ్చిబౌలి నుంచి చార్మినార్ వరకు.. సైక్లింగ్ ప్రమోట్ చేయడమే లక్ష్యంగా పోస్టర్ ఆవిష్కరణ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైక్లిస్టు రెవల్యూషన్ పేరుతో ఈ నెల 27న నగరంలో భారీ సైక్లింగ్ ఈ
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో మరో భారీ వంతెన అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ అందుబాటులోకి రాగా వచ్చే నెలలో బహుదూర్పుర ఫ్లై ఓవర్ను ప్రారంభించేందుకు కసరత్
సర్కార్ చర్యలతో చిన్ననీటి వనరులకు పూర్వ వైభవం అధునాతన యంత్రాలతో గుర్రపు డెక్క తొలగింపు 15 రోజుల్లో స్వచ్ఛంగా మారిన లంగర్హౌస్ చెరువు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మేయర్ దత్తత సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే
సేవా కార్యక్రమాలు నిర్వహించిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ బంజారాహిల్స్, ఫిబ్రవరి 18: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్�
గత పదేండ్లలో కేవలం 8శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దేశంలో వెనకబడిన 93 శాతం మంది గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ రానున్న పదేండ్లలో 16వేల మిలియన్ల ఇంజినీర్స్ అవసరం ‘బైట్ ఎక్స్ఎల్’ అధ్యయనంలో వెల్లడి సిటీబ్యూ�
శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని మంత్రి కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, దేవాలయ చైర్మన్
సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తూ సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతిదాన్ని వినియోగిస్తున్నారు. మొదట మాటల్లో దించి.. నమ్మించి నిండా ముంచేస్తున్నారు.
జనాలను మభ్యపెట్టేందుకు కంటోన్మెంట్ పరిధిలో బీజేపీ నేతలు బస్తీబాట అంటూ తెల్లారేసరికి బస్తీల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఇటీవల కాలంలోనే తాము బోర్డు పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని ప్రజల�
కాలనీలు, బస్తీలలోని ప్రతీ ఇంటి నుంచి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి స్వచ్ఛ కేపీహెచ్బీ కాలనీగా మార్చాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ వార్డు కార్యాలయం