పాతబస్తీలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదేండ్ల బాలిక నాలుగో తరగతి చదువుతు�
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 5: దక్షిణ భారత కన్యా కుబ్జా సభ ఆధ్వర్యంలో శనివారం అంబికానగర్లో సామూహిక ఉపనయన కార్యక్రమా న్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయంగా జరిపించారు. వేద పండితులు వేద ప్ర కాశ్ వా�
పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమిరెడ్డి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనే�
గౌతంనగర్, ఫిబ్రవరి 5 : మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం బాక్స్ డ్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ ఈఈ లక్ష్మణ్ అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్, మల్లికార్జున
బంజారాహిల్స్, ఫిబ్రవరి 5: ప్రముఖ కుచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహిత పద్మజారెడ్డిని తెలుగు కళా సమితి ఘనంగా సత్కరించింది. శనివారం తెలుగు కళా సమితి దోహా-ఖతర్ ఆధ్వర్యంలో జింఖానా క్లబ్లో పద్మశ్ర
ప్రభుత్వ సంకల్పానికి దాతలు చేయూతనిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఒకప్పుడు బాలాపూర్ మండలం గుర్రంగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరైన స
అక్షరం పరమం పదం ..అంటూ ఆలయంలో పూజారి.. భక్తులకు పుష్పాన్ని ఇచ్చి వేదాంతర్గతమైన మంత్రపుష్పం చదివి తీసుకొని గర్భగుడిలోని దైవానికి తిరిగి సమర్పిస్తారు. దీంతో భగవంతుడి ఆశీస్సులు మన వెంటే ఉంటాయని వేదం చెబుతు�
ఆన్లైన్లో గుర్రపు పందాలు నిర్వహిస్తున్న ముఠాతో పాటు పంటర్లను రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 42 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమి�
డ్రగ్స్ స్మగ్లర్ టోనీ ఐదు రోజుల కస్టడీలో వెల్లడించిన అంశాలను విశ్లేషించిన సిటీ పోలీసులు.. అతడికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న మరో అంతర్జాతీయ స్మగ్లర్ ‘స్టార్బాయ్' భారత్లోనే ఉండవచ్చని అనుమానిస
నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం �
సనత్నగర్ నియోజవరర్గంలో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 12న ఉదయం 9 గంటలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
దళిత బంధు పథకం లబ్ధిదారులకు వ్యాపారాలు, ఇతర ఉపాధి కల్పనలపై శిక్షణలు అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాల
అంబర్పేట, ఫిబ్రవరి 4 : రామకృష్ణానగర్ను సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణానగర్లో ఆయన పర్యటించి స్థానికుల సమస్�