అందమైన పాఠశాల భవనం..ఇందులో అన్ని సౌకర్యాలు..విశాలమైన ఆటస్థలం..డిజిటల్ తెరపై ఆధునిక బోధన..ఆహ్లాదపరిచే వాతావరణం..ఇదంతా చంచల్గూడ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో కాలడేరా ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలు.
సరస్వతీ ఆలయానికి రూ.25 వేల విరాళం అందజేసిన ఎమ్మెల్యే గాదారి కిశోర్ సరస్వతీ దేవాలయాల్లో ఘనంగా పూజలు ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 5: ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారంగా రూ.
పాతబస్తీలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదేండ్ల బాలిక నాలుగో తరగతి చదువుతు�
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 5: దక్షిణ భారత కన్యా కుబ్జా సభ ఆధ్వర్యంలో శనివారం అంబికానగర్లో సామూహిక ఉపనయన కార్యక్రమా న్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయంగా జరిపించారు. వేద పండితులు వేద ప్ర కాశ్ వా�
పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమిరెడ్డి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనే�
గౌతంనగర్, ఫిబ్రవరి 5 : మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం బాక్స్ డ్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ ఈఈ లక్ష్మణ్ అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్, మల్లికార్జున
బంజారాహిల్స్, ఫిబ్రవరి 5: ప్రముఖ కుచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహిత పద్మజారెడ్డిని తెలుగు కళా సమితి ఘనంగా సత్కరించింది. శనివారం తెలుగు కళా సమితి దోహా-ఖతర్ ఆధ్వర్యంలో జింఖానా క్లబ్లో పద్మశ్ర
ప్రభుత్వ సంకల్పానికి దాతలు చేయూతనిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఒకప్పుడు బాలాపూర్ మండలం గుర్రంగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరైన స
అక్షరం పరమం పదం ..అంటూ ఆలయంలో పూజారి.. భక్తులకు పుష్పాన్ని ఇచ్చి వేదాంతర్గతమైన మంత్రపుష్పం చదివి తీసుకొని గర్భగుడిలోని దైవానికి తిరిగి సమర్పిస్తారు. దీంతో భగవంతుడి ఆశీస్సులు మన వెంటే ఉంటాయని వేదం చెబుతు�