కవాడిగూడ, ఫిబ్రవరి 4 : లోయర్ ట్యాంక్బండ్లోని రజక అభివృద్ధి సంస్థ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు రజక అభివృద్ధి సంస్థ ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం మూసాపేట సర్కిల్లోని కేపీహెచ్బీ కాలనీ 4, 7వ ఫేజ్లలో థీమ్ పార్కు పనులను, 4వ ఫేజ్లోని ముస్లిం శ్మశానవాటిక, జేఎన్�
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించాల్సిన అంచనాలను త్వరగా రూపొందించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించార�
నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు కోసం దరఖాస్తులు, వారి వివరాలను డీవైఎస్వో బలరామ్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తుతోపాటు కుల, ఆదాయం, రేషన్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు,
ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అబిడ్స్, ఫిబ్రవరి 4 : ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్ల�
రూ.23లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మన్సూరాబాద్, ఫిబ్రవరి 4: ఆటోనగర్ డంపింగ్ యార్డు సుందరీకరణ కోసం రూ.30కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జర�
సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని నాగారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ అన్నారు. మున్సిపాలిటీకి చెందిన సత్తయ్యకు రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది.
రద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకానగర్ డివిజన్లోని సీతారామకాలనీలో వరదనీటి కాల్వ పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర�
సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): బిట్కాయిన్ ట్రేడింగ్ పేరిట ఓ ఇంజినీర్ ఖాతా ఖాళీ చేశారు సైబర్నేరగాళ్లు. కూకట్పల్లికి చెందిన సదరు ఇంజినీర్ని బిట్కాయిన్-ఫార్చ్యూన్ బీఐపీ35 వాట్సాప్ గ్రూపులో
ఈ ఏడాదిలో మెరుగ్గా మౌలిక వసతుల కల్పన పారదర్శక అనుమతులు, ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు స్వచ్ఛ సరేక్షణ్లో సత్తా చాటిన జీహెచ్ఎంసీ ఏడాదిలో దూసుకుపోయిన బల్దియా సిటీబ్యూరో, డిసెంబర్ 30(నమస్
ప్రతి బస్తీకి దవాఖాన ఏర్పాటురోగాలకు ఉచిత వైద్యం, మందులు అందజేతవ్యక్తం చేస్తున్న స్థానికులు కేసీఆర్ మేలు మరువలేనిదని కితాబుకాచిగూడ, డిసెంబర్ 11: పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే లక్ష్యంతో స�