ఆన్లైన్లో గుర్రపు పందాలు నిర్వహిస్తున్న ముఠాతో పాటు పంటర్లను రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 42 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమి�
డ్రగ్స్ స్మగ్లర్ టోనీ ఐదు రోజుల కస్టడీలో వెల్లడించిన అంశాలను విశ్లేషించిన సిటీ పోలీసులు.. అతడికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న మరో అంతర్జాతీయ స్మగ్లర్ ‘స్టార్బాయ్' భారత్లోనే ఉండవచ్చని అనుమానిస
నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం �
సనత్నగర్ నియోజవరర్గంలో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 12న ఉదయం 9 గంటలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
దళిత బంధు పథకం లబ్ధిదారులకు వ్యాపారాలు, ఇతర ఉపాధి కల్పనలపై శిక్షణలు అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాల
అంబర్పేట, ఫిబ్రవరి 4 : రామకృష్ణానగర్ను సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణానగర్లో ఆయన పర్యటించి స్థానికుల సమస్�
కవాడిగూడ, ఫిబ్రవరి 4 : లోయర్ ట్యాంక్బండ్లోని రజక అభివృద్ధి సంస్థ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు రజక అభివృద్ధి సంస్థ ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం మూసాపేట సర్కిల్లోని కేపీహెచ్బీ కాలనీ 4, 7వ ఫేజ్లలో థీమ్ పార్కు పనులను, 4వ ఫేజ్లోని ముస్లిం శ్మశానవాటిక, జేఎన్�
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించాల్సిన అంచనాలను త్వరగా రూపొందించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించార�
నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు కోసం దరఖాస్తులు, వారి వివరాలను డీవైఎస్వో బలరామ్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తుతోపాటు కుల, ఆదాయం, రేషన్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు,
ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అబిడ్స్, ఫిబ్రవరి 4 : ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్ల�