మన బస్తీ-మన బడితో మొదటిదశలో అభివృద్ధి నియోజకవర్గానికి 10 స్కూళ్ల ఎంపిక తరగతి గదులు, ఆటస్థలాలు, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో పాఠశాలల భవనాలు సమీక్షలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం మేడ్చల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. �
ఇష్టారాజ్యంగా ఇప్పటికీ 120 సార్లు రాజ్యాంగంలో మార్పులు పాలకులు మారినప్పుడల్లా పలుమార్లు సవరణలు.. ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి ఖైరతాబాద్, ఫిబ్రవరి 19: ‘రాజ్యాంగంలో మార
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మల్లారెడ్డి వర్సిటీలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ను ప్రారంభం మేడ్చల్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): వ్యవసాయ విభాగంలో బీఎస్సీ చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని వ�
తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 19: వాస్తవిక సామాజిక సమస్యలపై స్పందించి నాళేశ్వరం శంకరం మంచి కవిత్వం రాశారని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షు�
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
: చత్రపతి శివాజీ జయం తి వేడుకలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో శివాజీ చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పించారు.
సోలార్ విద్యుత్ వినియోగించుకునే దిశగా ప్రజలు దృష్టి సా రించాలని కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి సూచించారు. సనత్నగర్ డివిజన్లోని మోడల్కాలనీలోని పూజిత ఎస్టేట్స్ అపార్ట్మెంట్స్ నివాసితులు 10క
బడ్జెట్ రూపకల్పనలో దోహదం సామాజిక స్థితిగతులపై అవగాహన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సెస్ ప్రాంగణంలో హాస్టల్ నిర్మాణానికి భూమిపూజ అమీర్పేట, ఫిబ్రవరి 18 : బడ్జెట్ రూపకల్పనలో సెస్ నివేదికలు ఎంతో ఉపయోగక
నకిలీ సర్టిఫికెట్ల సరఫరా ముఠా అరెస్ట్ ఎస్ఆర్కేయూ ప్రొఫెసర్ కేతన్ సింగ్ ద్వారానే దందా పట్టుబడిన వారిలో ముగ్గురు విద్యార్థులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్�
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నిషేధిత లక్కీ డ్రా స్కీమ్తో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్�
పీర్జాదిగూడ, ఫిబ్రవరి 18: కల్తీ రాగి పిండి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి..నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం..ప్రశాంత్నగర్కాలనీలో నివాసముంటున్న గొల్ల బా�
నిరుపేద ఆటో డ్రైవర్కు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఖర్చులు భరించిన వైద్యులు మలక్పేట, ఫిబ్రవరి 18: మూసారాంబాగ్లోని శాలివాహన మల్టీ స్పెషాలిటీ దవాఖాన వైద్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద దయనీయ
తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 18: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తన తండ్రి సుద్దాల హనుమంతుని కుమారునిగానే సాహిత్య వారసత్వంలో రాణిస్తున్నానని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నా రు. చిన్నప్�