‘మామా నేను నీ దోస్త్ని రా..నాకు తెలుసు నీకేం కావాలో..వాడేస్కో వైఫై వాడేస్కో” అనే ట్యాగ్లైన్గా ‘తిందాం రా మామ’ పేరుతో దేశంలో తొలిసారి దేశీ స్నాక్ రెస్టారెంట్ మియాపూర్లో ఇటీవల ప్రారంభమైంది.
ఉద్ధృతి తగ్గుముఖంతో క్లినిక్లు పునఃప్రారంభం హైదరాబాద్ జిల్లాలో 7 కేంద్రాల్లో సేవలు మార్చి 1 నుంచి మరో 18 క్లినిక్లు ప్రారంభం వారానికి 5 రోజులు..రోజుకు 3 గంటలు వైద్యం ప్రస్తుతం ఏడు కేంద్రాల్లో కొనసాగుతున�
రేపట్నుంచి జీవో 58,59 కింద దరఖాస్తుల స్వీకరణ 3 జిల్లాల్లో మొత్తం 1,00,684 మందికి లబ్ధి 2014 జూన్ 2కు ముందు ఇండ్లు నిర్మించుకున్న వారే అర్హులు బంజారాహిల్స్.ఫిబ్రవరి 19 : ప్రభుత్వ భూము లు ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించ�
‘మన బస్తీ-మన బడి’కి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన బస్తీ – మన బడి’ కార్యక్
మన బస్తీ-మన బడితో మొదటిదశలో అభివృద్ధి నియోజకవర్గానికి 10 స్కూళ్ల ఎంపిక తరగతి గదులు, ఆటస్థలాలు, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో పాఠశాలల భవనాలు సమీక్షలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం మేడ్చల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. �
ఇష్టారాజ్యంగా ఇప్పటికీ 120 సార్లు రాజ్యాంగంలో మార్పులు పాలకులు మారినప్పుడల్లా పలుమార్లు సవరణలు.. ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి ఖైరతాబాద్, ఫిబ్రవరి 19: ‘రాజ్యాంగంలో మార
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మల్లారెడ్డి వర్సిటీలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ను ప్రారంభం మేడ్చల్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): వ్యవసాయ విభాగంలో బీఎస్సీ చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని వ�
తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 19: వాస్తవిక సామాజిక సమస్యలపై స్పందించి నాళేశ్వరం శంకరం మంచి కవిత్వం రాశారని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షు�
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
: చత్రపతి శివాజీ జయం తి వేడుకలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో శివాజీ చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పించారు.
సోలార్ విద్యుత్ వినియోగించుకునే దిశగా ప్రజలు దృష్టి సా రించాలని కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి సూచించారు. సనత్నగర్ డివిజన్లోని మోడల్కాలనీలోని పూజిత ఎస్టేట్స్ అపార్ట్మెంట్స్ నివాసితులు 10క
బడ్జెట్ రూపకల్పనలో దోహదం సామాజిక స్థితిగతులపై అవగాహన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సెస్ ప్రాంగణంలో హాస్టల్ నిర్మాణానికి భూమిపూజ అమీర్పేట, ఫిబ్రవరి 18 : బడ్జెట్ రూపకల్పనలో సెస్ నివేదికలు ఎంతో ఉపయోగక