గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన కమ్యూనిటీ ప్రాజెక్టు-2022 ప్రదర్శన ఆకట్టుకున్నది. పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను ప్రిన్సిపాల్ హేమా చెన్నుపాటి ముఖ్య�
జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, మార్చి 3(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా సంబురాలను నిర్వహిస్తున్న�
‘శ్రీవిద్యానికేతన్’ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన ఘట్కేసర్, మార్చి 3 : పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్లోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల తొలగింపు నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గురువారం పా
రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్స్వీప్ చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్�
తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కొందరు కుట్ర పన్నడాన్ని వివిధ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇది దుర్మార్గమైన చర్య అంటూ.. మండిపడ్దాయి. మంత్రి జోలికి వస్త�
సైబర్నేరాలు, డ్రగ్స్ కేసుల పరిశోధనకు సిటీ పోలీస్లకు ప్రత్యేక శిక్షణ సిటీ కమిషనరేట్లో ఏడాది పొడవునా ప్రొబేషనరీ ఐపీఎస్లకు అవగాహన కేంద్ర దర్యాప్తు, శిక్షణ సంస్థల సమన్వయ సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవ
అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛంగా మారుస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.
రాబోయే వర్షాకాలంలో నగరంతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలకు నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్
తెలంగాణ సంస్కృతి వెలుగులు న్యూయార్క్ నగరంలో వెల్లివిరిశాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాంస్కృతిక కార్యక్రమ�
గ్రేటర్లో వందశాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా రూ. 3,800 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.