మన్సూరాబాద్, మార్చి 19: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆగమయ్యకాలనీలో బాక్స్టైప్ డ్రైనేజీ పనులను కొనసాగిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డ
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా హోలీ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ముషీరాబాద్ జోన్ బృందం, మార్చి 18 : తెలంగాణ పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెపుతాయని రాష్ట్ర పశుసంవర్థ�
బడంగ్పేట/పహాడీషరీఫ్/కందుకూరు/మహేశ్వరం/ఆర్కేపురం, మార్చి 18: బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో హోలీ వేడకులు ఘనంగా నిర్వహించారు. మీర్పేట 45వ డివిజన్లో ప్రజలతో ప
పనుల్లో నాణ్యత పాటించండి కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మియాపూర్,మార్చి 18 : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులను చేపడుతున్నట్లు విప్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 18 : అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా మేల్లచెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన బ�
దుండిగల్, మార్చి 18 : గత ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన ఇద్దరు బాలురకు సంబంధించిన దవాఖాన బిల్లు రూ.2లక్షలను టీఆర్ఎస్ యువనేత కొలన్ అభిషేక్రె
ఆస్తి పన్ను వసూలులో వేగం పెంచిన అధికారులు బండ్లగూడ, మార్చి 18: ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు వేగం పెంచారు. 2021-2022 సంవత్సరా�
మణికొండ/ శంషాబాద్ రూరల్/బండ్లగూడ, మార్చి 18: నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం హోలీ సంబురాలు హోరెత్తాయి. శుక్రవారం శంషాబాద్, గండిపేట, రాజేంద్రన
జేఎన్టీయూ హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సురేశ్ తెలిపారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద
హైదరాబాద్ను హారన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ట్రై పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకనుంచి కొరడా ఝళిపించనున్నారు. “హైదరాబాద్ రోడ్
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్లోని సప్తగిరి కాలనీల�
కాలేయ మార్పిడి అవసరమైన రోగులకు సులభంగా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు గాంధీ దవాఖాన సిద్ధమైంది. ఇందుకు ప్రధాన భవనంలోని 3వ అంతస్తులో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో లివర్ ట్రాన్స్ప్లాంట్ కేర్ యూనిట్�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల కో సం ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూ�