స్టేట్ హోం ఆవరణలో దవాఖాన ఏర్పాటు ఉచితంగా 25 రకాల ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ స్టేట్ హోంతో పాటు..వెంగళరావునగర్ డివిజన్,ఎల్లారెడ్డిగూడ ప్రాంతవాసులకు ప్రయోజనం వెంగళరావునగర్, మార్చి 23: వెంగళరావునగర్ �
భవిష్యత్ తరాలకు కానుకగా ఇద్దాం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలి జలమండలి ఆధ్వర్యంలో అవగాహన హాజరైన సిటీ నటుడు గిరిబాబు, గున్న రాజేందర్రెడ్డి బంజారాహిల్స్, మార్చి 23:వాన నీటి సంరక్షణ ప్రాధాన్యతతో పాటు నీట�
22 బృందాలుగా ఏర్పడి న సర్కిల్ అధికారులు ఇప్పటి వరకు రూ.52 కోట్లు వసూలు అబిడ్స్, మార్చి 22 : ఆస్తి పన్ను చెల్లింపు గడువు తేదీ మార్చి 31 కావడంతో అధికారులు పన్నువసూలు వేగిరం చేశారు. 22 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యే�
మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ తప్పనిసరిగా ధరించాలి సికింద్రాబాద్, మార్చి 22: ఇంటి యజమాని సురక్షితంగా ఉంటేనే ఆ కుటుంబం హాయిగా, భరోసాగా ఉంటుంది. యజమాని ప్రమాదంలో మృత్యువాత పడితే కుటు�
మారేడ్పల్లి/అడ్డగుట్ట, మార్చి 22: జల వనరులను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మ�
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మైలార్దేవ్పల్లి డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మైలార్దేవ్పల్లి, మార్చి 22 :ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నానని రాజేంద్రనగర్ ఎమ�
నీటివృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి రామంతాపూర్, మార్చి 22 : నీటిని వృథా చేయవద్దని, పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సూచించారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవ�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పీర్జాదిగూడ, మార్చి 22: మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ పరిధిలో గ్రేటర్ కమ్యూనిటీలో ఇంటింటికీ వ్యక్తిగత నల్లా కలెక్షన్లు ఇస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారె�
కందుకూరు, మార్చి 22 : ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట గ్రామానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు మంగ
బడంగ్పేట, మార్చి22: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో అవగాహన శామీర్పేట, మార్చి 22: నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు అయినప్పుడే భూగర్భ జలాలు పునరుద్ధరించడం సాధ్యమవుతుందని ఎంపీపీ హారిక మురళీగౌడ్, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రేవతి అ�