కాచిగూడ,మార్చి 23: అంబర్పేట నియోజకవర్గంలో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం కాచిగూడ �
కందుకూరు, మార్చి 23 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మన పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్న�
అప్పా చెరువు వద్ద బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మైలార్దేవ్పల్లి,మార్చి23: చెరువుల అభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు.బుధవారం మైవలార�
విధిగా సమావేశానికి హాజరు కావాలి మండల సమావేశంలో సభ్యులు మేడ్చల్ రూరల్, మార్చి 23 : అధికారుల తీరు మారాలి.. సహాయకులను పంపకుండా విధిగా మండల సమావేశానికి హాజరు కావాలి.. అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఎంపీపీ రజిత
టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం మౌలిక వసతులతో కార్పొరేషన్లో కొత్త పుంతలు హర్షం వ్యక్తం చేస్తున్న కార్పొరేషన్ ప్రజలు జవహర్నగర్, మార్చి 23: జవహర్నగర్ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్
స్టేట్ హోం ఆవరణలో దవాఖాన ఏర్పాటు ఉచితంగా 25 రకాల ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ స్టేట్ హోంతో పాటు..వెంగళరావునగర్ డివిజన్,ఎల్లారెడ్డిగూడ ప్రాంతవాసులకు ప్రయోజనం వెంగళరావునగర్, మార్చి 23: వెంగళరావునగర్ �
భవిష్యత్ తరాలకు కానుకగా ఇద్దాం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలి జలమండలి ఆధ్వర్యంలో అవగాహన హాజరైన సిటీ నటుడు గిరిబాబు, గున్న రాజేందర్రెడ్డి బంజారాహిల్స్, మార్చి 23:వాన నీటి సంరక్షణ ప్రాధాన్యతతో పాటు నీట�
22 బృందాలుగా ఏర్పడి న సర్కిల్ అధికారులు ఇప్పటి వరకు రూ.52 కోట్లు వసూలు అబిడ్స్, మార్చి 22 : ఆస్తి పన్ను చెల్లింపు గడువు తేదీ మార్చి 31 కావడంతో అధికారులు పన్నువసూలు వేగిరం చేశారు. 22 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యే�
మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ తప్పనిసరిగా ధరించాలి సికింద్రాబాద్, మార్చి 22: ఇంటి యజమాని సురక్షితంగా ఉంటేనే ఆ కుటుంబం హాయిగా, భరోసాగా ఉంటుంది. యజమాని ప్రమాదంలో మృత్యువాత పడితే కుటు�