మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర, ఏప్రిల్ 1: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ సభ్యుడు బొట్టు రమేశ్యాదవ్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్కు
లక్షలు వెచ్చిస్తున్నా....ఫలితం శూన్యం n చోద్యం చూస్తున్న కంటోన్మెంట్ బోర్డు అధికారులు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి, రసూల్పురా, తిరుమలగిరి, కార్ఖానాలోని ప్రధాన బస్తీల్లో వీధి దీపాల నిర్వహణ అధ�
రెక్టం క్యాన్సర్పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయడం ద్వారా దాని నివారణకు కృషి చేయడం జరుగుతుందని కార్ఖానాలోని రెనోవా సౌమ్య క్యాన్సర్ దవాఖాన మెడికల్ అంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ పాలంకి సత్య దత్తా�
హస్తినాపురం డివిజన్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఉన్న సాంకేతికత, వసతులు, పరీక్షలు గురించి తెలుసుకోవాలనుందా..? విమానాలు కొనుగోలు, వైమానిక రంగంలోకి అడుగుపెట్టాలనుందా ? కాక్పిట్ నుంచి సీటింగ్ వరకు.. డిజైన్ల నుంచి డెస్టినేషన్
ఉస్మానియా ఔన్నత్యాన్ని చాటిన వేడుకలు సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘ఉస్మానియా తక్ష్ 2022’ వేడుకలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికైంది. ఇందులో భాగంగా పరిశోధనలు, అద్భుత ఆవిష్కరణలు, నమూనాల రూపకల్పనతో ఉస�
ఉజ్వల భవిష్యత్తు, చక్కటి ఉద్యోగావకాశాలు పొందేందుకు సరైన వేదిక కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయమని యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వర్రావు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం మెడికల్ సింపోజియం ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మెడికల్ సింపోజియంను ప్రారంభించారు.
గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పేదలను నట్టేట ముంచుతున్న కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల పక్షాన మరో ఉద్యమం మొదలైందని, ప్రజల ఉద�