మురుగు సమస్యల కోసం రూ.22కోట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిలింనగర్లో పనులు ప్రారంభం బంజారాహిల్స్,ఏప్రిల్ 1: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం రూ.22కోట్ల నిధ�
పనులప్రారంభోత్సవంలో మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, ఏప్రిల్1: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీ�
ఆలయాల ముస్తాబు పలు దేవాలయాల్లో ఉగాది వేడుకలు ధోపత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు అంబర్పే ట, ఏప్రిల్ 1 ఉగాది సందర్భంగా అంబర్పేటలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో పండుగ వేడుకలు జరగనున్నాయి. నల్లకుంట శంకరమఠంలో
సర్కిళ్లలోశేరిలింగంపల్లి ప్రథమ స్థానం సంవత్సరానికి వసూళ్లలో రికార్డు కంటే రూ. 20.65 కోట్లు అధికం శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2021-22 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను వసూళ్లలో శేరిలింగంప�
మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర, ఏప్రిల్ 1: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ సభ్యుడు బొట్టు రమేశ్యాదవ్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్కు
లక్షలు వెచ్చిస్తున్నా....ఫలితం శూన్యం n చోద్యం చూస్తున్న కంటోన్మెంట్ బోర్డు అధికారులు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి, రసూల్పురా, తిరుమలగిరి, కార్ఖానాలోని ప్రధాన బస్తీల్లో వీధి దీపాల నిర్వహణ అధ�
రెక్టం క్యాన్సర్పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయడం ద్వారా దాని నివారణకు కృషి చేయడం జరుగుతుందని కార్ఖానాలోని రెనోవా సౌమ్య క్యాన్సర్ దవాఖాన మెడికల్ అంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ పాలంకి సత్య దత్తా�
హస్తినాపురం డివిజన్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.