వేసవిలో క్రీడల శిక్షణ శిబిరాల నిర్వహణకు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల 25 నుంచి మే 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణ లు.. భక్తుల గోవింద నామస్మరణలు... మంగళ వాయిద్యాలు.. భక్తుల కోలాహలం మధ్య కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి కమణీయంగా.. కడు రమణీయంగా జరిగింది.
డ్రగ్ స్మగ్లర్లు కొత్తదారులు వెతుక్కున్నారు. వాటర్ బాటిళ్లను అడ్డుపెట్టి మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. బాటిల్లో ఓ మూత.. ఆ మూతలో డ్రగ్ ఉంచి ఎవరికీ తెలియకుండా పబ్బులో పంచుతున్నారు.
రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్దనుంచి రూ.32 లక్షల విలువైన 44 తులాల బంగారు ఆభరణాలు, 56.8 తులాల వెండి, రూ.25 వేల నగదు, కారు, లక్ష విలువైన యూఎస్ డాలర్లు, 26 గడియ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ, మాండలికాలు, పదకోశాలు, జనజీవిత భాష....వీటన్నింటితో తెలంగాణ మహా నిఘంటువును తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ దార్శనికత ఆలోచనలకు అనుగుణంగా సాహిత్య అకాడమీ కార్యచరణకు సిద
ఓటర్ జాబితాలో తప్పుల సవరణతో పాటు బోగస్ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటింటి సర్వే నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నాలాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎస్ఎన్డీపీ నుంచి బాలాపూర్ మండలంలోని ముంపు సమస్యను పరిష్కరించడానికి ప్రభు త్వం రూ.97.5 మంజూరు చేసింది.