20 వేల మొక్కలు నాటేందుకు సన్నాహాలు మేడ్చల్, మే 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని శామీర్ప�
Tomato Flu | కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆంద�
ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఖైరతాబాద్, మే 14: అధికార బలంతో తమకు అవసరమైన విధంగా రాజ్యాంగాన్ని మార్చుకొంటామని, అహంభావంతో మాట్లాడిన బీజెపీ ఎంపీ అరవింద్పై రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, మే14 : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రా
రూ7.5కోట్లతో కొనసాగుతున్న పనులు ఇప్పటికే ఒక కిలోమీటరు మేర పూర్తి ముంపు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు అల్లాపూర్,మే14: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నే�
మొయినాబాద్, మే 14 : విద్యార్థులు సాంకేతిక నైపుణ్యతపై పట్టు సాధించాలని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివార�
రూ.1.1 కోట్ల తో సీవరేజీ పనులు ప్రారంభం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బంజారాహిల్స్, మే 14: పేదలను ఆదుకునేందుకు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు బస్తీలు, కాలనీలలో సమస్యలను పరిష్కరిస్తున్న ఘనత టీ�
భూసారం పెరిగేలా దోహదం అధిక దిగుబడులు వస్తాయంటున్న వ్యవసాయ అధికారులు చేవెళ్లటౌన్, మే 14 : పశువుల పేడ పంటలకు ఎంతో మేలు చేస్తున్నది. వానకాలం పొలాల సాగుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. రైతులు వానకాలం పంటలకు సిద్ధ�
నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి 25 పరీక్ష కేంద్రాలు… హాజరుకానున్న 4,848 మంది విద్యార్థులు సైదాబాద్ మండల ఉప విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి సైదాబాద్, మే 14 : పదవ తరగతి వార్షిక పరీక్షల�
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ�
ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట, మే14: అంబర్పేట నియోజకవర్గంలో రూ.కోటితో అన్ని పార్కులను సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ త�