మొయినాబాద్, మే 14 : విద్యార్థులు సాంకేతిక నైపుణ్యతపై పట్టు సాధించాలని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివార�
రూ.1.1 కోట్ల తో సీవరేజీ పనులు ప్రారంభం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బంజారాహిల్స్, మే 14: పేదలను ఆదుకునేందుకు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు బస్తీలు, కాలనీలలో సమస్యలను పరిష్కరిస్తున్న ఘనత టీ�
భూసారం పెరిగేలా దోహదం అధిక దిగుబడులు వస్తాయంటున్న వ్యవసాయ అధికారులు చేవెళ్లటౌన్, మే 14 : పశువుల పేడ పంటలకు ఎంతో మేలు చేస్తున్నది. వానకాలం పొలాల సాగుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. రైతులు వానకాలం పంటలకు సిద్ధ�
నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి 25 పరీక్ష కేంద్రాలు… హాజరుకానున్న 4,848 మంది విద్యార్థులు సైదాబాద్ మండల ఉప విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి సైదాబాద్, మే 14 : పదవ తరగతి వార్షిక పరీక్షల�
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ�
ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట, మే14: అంబర్పేట నియోజకవర్గంలో రూ.కోటితో అన్ని పార్కులను సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ త�
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. నగరం నలువైపులా అకాశహర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, విల్లాలతో మినీ నగరాలను తలపిస్తున్నాయి.
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కాకుండా అవసరమైన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తున్నామని, ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ మెరుగుపర్చామన�
శరవేగంగా చారిత్రక పథకం డెడ్ స్టోరేజీలోనూహైదరాబాద్ తాగునీటికి భరోసా రెండు బడ్జెట్లలోనే రూ.1400 కోట్లు కేటాయింపు 60 శాతం మేర పూర్తయిన పనులు 36 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్సిగ్�
ముంపు సమస్య లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ సచివాలయ నగర్లో రూ.3కోట్లతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ను
22 ఏండ్ల నుంచి చోరీలే అతని వృత్తి. రెండు సార్లు పీడీ యాక్ట్ మీద జైలులో ఉన్నా ప్రవర్తన మారలేదు. 2019 తర్వాత జైలు నుంచి విడుదలయి 31 దొంగతనాలకు పాల్పడి బుధవారం రాచకొండ పోలీసులకు చిక్కాడు.
నగదు బ్యాగ్తో వెళ్తున్న వ్యక్తిని అటకాయించి రూ.50 లక్షలు దోపిడీ చేసిన కేసును సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. బాధితుడి స్నేహితుడే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది.
‘వస్తే మొత్తం డబ్బులతో వస్తా.. లేదంటే నాపేరు మీద ఇన్సూరెన్స్ క్లెయి మ్ చేయండి...’ అంటూ ఓ బ్యాంకు ఉద్యోగి స్నేహితులతో చెప్పి, తాను పని చేసే బ్యాంకులోనే నగదును కాజేసి పరారయ్యాడు.