అల్ప సంఖాక వర్గాలలో ఉన్న నిరుపేద యువతీ యువకులు ఉపాధిని పొంది అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ శాఖ, సీఈడీఎం ఆధ్వర్యంలో టీచర్స్ ఎలిజిబిలిటి ట
గోధుమకుంటలోని ప్రతి ఇంటిని, ఖాళీ స్థలాలను డ్రోన్ కెమెరాల సహాయంతో సర్వే చేయిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా సర్వే ఆఫ్ విలేజ్ అండ్�
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.ముజీబ్ హుస్సేనీ అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విధులను నిర్వహిస్తూ మృతి చెందిన ఇద్దర�
పారిశుధ్యం, స్వచ్ఛతపై ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు చేసి నగర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని మేయర్ సామల బుచ్చిరెడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేరాల అదుపునకు పోలీసులు కృషి చేస్తున్నారు. నేరాలను చేయాలనుకునే వారు భయపడేలా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు పోలీస్ శాఖలో సంస్కరణలను అమలు చేస్తున్నారు.
పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి, గొర్రెలు, మేకలకు వైద్య సౌకర్యం మెరుగుపర్చాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల జంగయ్య, కార్యదర్శి రవీందర్ అన్నారు. మేడ్చల్లో మంగళవారం గొర్రెలు, మేక�
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం యాప్రాల్ నాగిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వరకు రూ.41కోట్లతో చేపట్టిన బా
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల గ్రౌండ్స్లో జీహెచ�
రాజకీయ అజాత శత్రువు రాజేశ్వర్ అని పలువురు వక్తలు అన్నారు.మంగళవారం ఆర్టీసీ కల్యాణ మండంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ చైర్మన్ రాజేశ్వర్ ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు.
ఆధ్యాత్మిక చింతన అందరికీ ఉండాలని శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. సోమవారం రాత్రి మల్కాజిగిరి గీతానగర్లోని గీతాభవనం (శ్రీశారదాచంద్రమౌళీశ్వర ఆలయం)ను స్వామిజీ సందర్శించారు. గీతాభవన్లోని ర�
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఉమెన్స్వేర్ ఆల్ట్రేషన్ వర్క్షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
కాప్రా డివిజన్ వంపుగూడ గోపాల్రెడ్డినగర్లో మూడురోజులపాటు నిర్వహించిన శ్రీనృసింహస్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. శ్రీమద్భగవాద్రామానుజ రుగ్వేద పాఠశాల నిర్వాహకులు, యాదాద్రి పూర్వ ప్రధ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆర్మీ సబ్ ఏరియాల్లో పనిచేయుటకు రెండు నెలల క్రితం కాంట్రాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని కొత్తగా వచ్చినటువంటి బెస్ట్ సెక్యూరిటీ, ఓరియంటల్ కాంట్రాక్ట్�
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఉత్తీర్ణత నూరు శాతం సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా పాలన చేస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు దామోదర్రెడ్డి, ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు విమర్శించారు. ఏఎస్రావునగర్ డివిజన్ �