పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి, గొర్రెలు, మేకలకు వైద్య సౌకర్యం మెరుగుపర్చాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల జంగయ్య, కార్యదర్శి రవీందర్ అన్నారు. మేడ్చల్లో మంగళవారం గొర్రెలు, మేక�
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం యాప్రాల్ నాగిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వరకు రూ.41కోట్లతో చేపట్టిన బా
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల గ్రౌండ్స్లో జీహెచ�
రాజకీయ అజాత శత్రువు రాజేశ్వర్ అని పలువురు వక్తలు అన్నారు.మంగళవారం ఆర్టీసీ కల్యాణ మండంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ చైర్మన్ రాజేశ్వర్ ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు.
ఆధ్యాత్మిక చింతన అందరికీ ఉండాలని శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. సోమవారం రాత్రి మల్కాజిగిరి గీతానగర్లోని గీతాభవనం (శ్రీశారదాచంద్రమౌళీశ్వర ఆలయం)ను స్వామిజీ సందర్శించారు. గీతాభవన్లోని ర�
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఉమెన్స్వేర్ ఆల్ట్రేషన్ వర్క్షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
కాప్రా డివిజన్ వంపుగూడ గోపాల్రెడ్డినగర్లో మూడురోజులపాటు నిర్వహించిన శ్రీనృసింహస్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. శ్రీమద్భగవాద్రామానుజ రుగ్వేద పాఠశాల నిర్వాహకులు, యాదాద్రి పూర్వ ప్రధ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆర్మీ సబ్ ఏరియాల్లో పనిచేయుటకు రెండు నెలల క్రితం కాంట్రాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని కొత్తగా వచ్చినటువంటి బెస్ట్ సెక్యూరిటీ, ఓరియంటల్ కాంట్రాక్ట్�
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఉత్తీర్ణత నూరు శాతం సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా పాలన చేస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు దామోదర్రెడ్డి, ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు విమర్శించారు. ఏఎస్రావునగర్ డివిజన్ �
అపరిష్కృత సమస్యలకు అక్కడే పరిష్కారం యూసుఫ్గూడలో 25 టీమ్లు ఏర్పాటు ఒర్కో వార్డుకు 5 టీమ్లతో పనులు జూబ్లీహిల్స్, మే17: అపరిష్కృత సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈనెల 20 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించన