పట్టణ ప్రకృతి వనాలు పచ్చందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో 227 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన అధికారులు ఏడు విడుతల్లో నిర్వహించిన హరితహారంలో భాగంగా 46
ఢిల్లీలో తాత్కాలిక మకాం.. ఇంటర్నెట్ వేదికలో లండన్లో నివాసం. ఇలా ఓ యువతికి రూ.11 లక్షలు టోకరా వేసిన పశ్చిమ ఆఫ్రికాలోని కొటె డివౌయిర్ దేశానికి చెందిన ఓ సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్�
డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ఓ యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ కె.మన్మథరావు తెలిపిన వివరాల ప్రకారం...
ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ తెలంగాణ ముందుంటుంది. నగరాల్లోనే కాదు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని వినియోగించుకోవడం లో దిట్ట. రాష్ట్రంలో పలువురు రైతులు రెండేళ్లుగా డ్రోన్స్ ను
పెరుగుతున్న జనాభాకుతోడు మనిషి అవసరాలకంటే అదనంగా సహజ వనరులను ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతున్నదని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం బీజేపీ సీనియర్ నాయకుడు లాలూ నాయక్ ఇటీవల టీఆ�
నందమూరి తారక రామారావు గొప్ప యుగ పురుషుడని, ఆయన ఎన్నో చారిత్రాత్మక, జానపద, సామాజిక చైతన్యం కలిగించిన సినిమాలలో నటించిన మహా నటుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు.
దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్న ఏకైక కమిషనర్ అనిల్ కుమార్ అని తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి క్రిష్ణమాచారి, జేఏసీ కన్
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం అల్లకల్లోలం అవుతుందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి
ఇరువై రోజుల్లో కైత్లాపూర్ ఆర్వోబీ అందుబాటులోకి వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ ఆర్వోబీ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష
సమష్టి కృషితో కొంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ అన్నారు. మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని గాంధీగిరిజన బస్తీ కమ్యూనిటీహాల్లో అంతర్జాతీయ హైపర్టెన్షన్ డే సందర్భంగా ఆరోగ్య శి�
పేద, మధ్య తరగతి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో మధ్య తరగతి వర్గాల ప్రజల శుభకార్యాలకు కల్యాణ మండపం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ కల్యాణ మండపం అసంపూర్తిగా �