లోన్ యాప్లలో పాత డేటాను సేకరించి, కొత్తగా వేధింపులకు పాల్పడుతున్నారు. తాము ఎలాంటి రుణం తీసుకోలేదని చెప్పినా.. లింక్ క్లిక్ చేసి ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నది. పారిశుధ్యం, పచ్చదనం పెంపు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మెరుగైన పౌర సేవల కల్పన ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యం�
డెలివరీ చేద్దామంటే చేతిలో వాహనం లేదు.. రోజుకు 20 మందికి మాత్రం గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా.. తన అక్రమ వ్యాపారాన్ని ఎవరూ గుర్తించకుండా.. ఓ గంజాయి స్మగ్లర్ వినూత్న ఆలోచనకు శ్రీక
పెద్దఅంబర్పేటలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టి ంచింది. బ్రేకులు ఫెయిలై స్కూల్ బస్సు సెక్యూరిటీ గార్డుపైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
‘మానవ సేవే మాధవ సేవ’ అన్న నానుడిని నూటికి నూరుపాళ్లు నమ్ముతారు ఆయన. తాను చదువుకున్న విద్యను పదిమందికీ పంచుతూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారు. రుద్రాక్షల వల్ల కలిగే లాభాలను భక్తులకు తెలియజేస్తున్నారు.
నగర కేంద్ర గ్రంథాలయం పరిధిలో రూ.65 లక్షలతో కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి పాఠకులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు అందుబాటులో తెచ్చామని గ్రంథాలయం చైర్పర్సన్ ప్రసన్న రాంమూర్తి తెలిపారు. మంగళవారం చిక్కడపల్లిల�
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహదం చేస్తుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మే 20 నుంచి జూన్ 5 వరకు కొనసాగే పట్టణ ప్రగతిపై జీహెచ్ఎంసీ ప్
పట్టణ ప్రకృతి వనాలు పచ్చందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో 227 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన అధికారులు ఏడు విడుతల్లో నిర్వహించిన హరితహారంలో భాగంగా 46
ఢిల్లీలో తాత్కాలిక మకాం.. ఇంటర్నెట్ వేదికలో లండన్లో నివాసం. ఇలా ఓ యువతికి రూ.11 లక్షలు టోకరా వేసిన పశ్చిమ ఆఫ్రికాలోని కొటె డివౌయిర్ దేశానికి చెందిన ఓ సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్�
డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ఓ యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ కె.మన్మథరావు తెలిపిన వివరాల ప్రకారం...
ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ తెలంగాణ ముందుంటుంది. నగరాల్లోనే కాదు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని వినియోగించుకోవడం లో దిట్ట. రాష్ట్రంలో పలువురు రైతులు రెండేళ్లుగా డ్రోన్స్ ను
పెరుగుతున్న జనాభాకుతోడు మనిషి అవసరాలకంటే అదనంగా సహజ వనరులను ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతున్నదని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం బీజేపీ సీనియర్ నాయకుడు లాలూ నాయక్ ఇటీవల టీఆ�
నందమూరి తారక రామారావు గొప్ప యుగ పురుషుడని, ఆయన ఎన్నో చారిత్రాత్మక, జానపద, సామాజిక చైతన్యం కలిగించిన సినిమాలలో నటించిన మహా నటుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు.