ప్రియురాలిని ఇబ్బంది పెడుతున్నాడని పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని జ్ఞానీజైల్సింగ్నగర్లో నివాసం ఉంటున్న ఓ బ�
నిధులున్నాయి..టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. నెలలు గడుస్తున్నాయి అయినా అధికారుల్లో అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది.సీసీ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.27 లక్షల నిధులను మంజూరు చేసింది.
కంటోన్మెంట్ పరిధిలోని రెండో వార్డు నారాయణ జోపిడి సంఘం బస్తీలో నూతనంగా నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన అర్హులందరికీ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కొ�
కాలనీల్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టే లక్ష్యంతో జూన్ 3నుంచి నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం 13 బృందాలను ఏర్పాటు చేశామని డీఎంసీ రజినీకాంత్రెడ్డి తెలిపారు.
దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్ని స్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,నగర అధ్యక్షుడ
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో వందమంది దివ్యాంగులకు మూ�
సాహెబ్నగర్ త్రినేత్రాంజనేయ దేవస్థానం అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరు చేశామని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. 5రోజుల పాటు నిర్వహించనున్న దేవస్థానం జాతర ఉత్
నేషనల్ కమ్యూనికేబుల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటా సర్వే కొనసాగుతోంది. యూపీహెచ్సీ సిబ్బంది బస్తీల్లోని నివాసాలకు వెళ్లి నివాసముంటున్న వారి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చ�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం గౌతంనగర్లో సన్ఫ్లవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక కార్పొరేటర్ సునితారాము య
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్టు కాలనీలో ఏర్పాటు చేసిన పార్కు పచ్చనిచెట్లతో కళకళళాడుతున్నది.
పేద ప్రజలు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్తీలు, కాలనీలలో సామూహిక కార్యక్రమాల నిర్వహణకు సా మాజిక భవనాల స్�
మాడభూషి సాహిత్య కళాపరిషత్తు, మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ సంయుక్తాధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ 84వ జన్మదినం సందర్భంగగా జూలై 1న జూమ్ యాప్ ద్వారా కవి సమ్మేళనం నిర్వహిస్తున్న
చెరువులు నిండుకుండలా మారితే స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు.కానీ బోడుప్పల్ నగరపాలక సంస్థ చెంగిచర్ల చింతల చెరువులోకి నీరు సంవృద్ధిగా చేరడంపై స్థానికుల నుంచి బిన్నాభిప్రాయాలు వ్�