మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాంగోపాల్పేట్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన బేగంపేట్ మే 21: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శని
వన కళాశాల వార్షిక సదస్సులో విశ్రాంత సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవసాయ యూనివర్సిటీ, మే 21: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని మంచి ఫలితాలు సాధించి దేశం మెచ్చేలా ఎదగాలని వి శ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మ
బండ్లగూడ జాగీర్లో పది పార్కుల ఏర్పాటుకు చర్యలు వ్యక్తం చేస్తున్న స్థానికులు బండ్లగూడ, మే 21: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుక�
సకాలంలో పనులు పూర్తి చేశాం : మేనేజర్ శ్రవణ్ ప్రజలకు తొలగిన నీటి ఎద్దడి కష్టాలు సైదాబాద్, మే 21 : జలమండలి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనులను అధికారులు సకాలంలో పూర్తి చేశారు. వేసవి కాలంలో కల�
సైదాబాద్, మే 21 : రూ.4కోట్ల వ్యయంతో చేపట్టిన సైదాబాద్ పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సైదాబాద్ పాత పోలీస్స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మిస్తున�
మేడ్చల్ రూరల్, మే 21 : మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. కురాకుల వరలక్ష్మికి రూ.65వేలు, కురాకుల శ్రీకాంత్కు రూ.27 వేలు, నాగరాజుకు రూ.20�
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాప్రా, మే 21: ఆపదకాలంలో సీఎం రిలీఫ్ఫండ్ వేలాదిమందికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. శనివారం కాప్రాడివిజన్ శ్రీరామ్నగర్కాలనీలో అన
దుండిగల్,మే21: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపా�
ఆ కుటుంబం ఎంతో గౌరవ మర్యాదలతో బతికేది. ఆ ఇంటి ఆడపడుచు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో కక్ష పెంచుకున్న అమ్మాయి తండ్రి గూండాలతో అల్లుడిని హత్య చేయించాడు. దీంతో ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొనడంతో పాటు �
రచనా పటిమకు వయసుతో సంబంధం ఉండదు. కాలంతో ఎంత ఎక్కువగా సహగమనం చేస్తే అంతగా కలంలో పదును తేలుతుంది. అటువంటి సాహితీమూర్తులు కొందరు తెలుగు రచనా స్థాయిని పెంచేందుకు ఇతోధిక కృషి చేస్తున్నారు.
తనకున్న మానసిక వైకల్యాన్ని తలుచుకుంటూ ఆ యువకుడు కుంగిపోలేదు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. పట్టుదలతో చదివి మనోధైర్యంతో డెలివరీ బాయ్ ఉద్యోగం సాధించాడు. రెండేండ్లుగా ఓ ప్రముఖ కంపెనీలో విధులు నిర్వ�
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఏసీపీ పుర�
సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు, కార్పొరేటర్ దవాఖానలు కాదన్న తుంటి ఆపరేషన్ను వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవఖాన వైద్యులు చాలెంజ్గా తీసుకొని విజయవంతం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత�
ఆటో, లారీ, క్యాబ్ సేవలు నిలిచిపోనున్నాయి. 714 గెజిట్ నోటిఫికేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ ఆలస్య రుసుం రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నట్టు త�