అంబర్పేట/ కాచిగూడ, మే 21: రాజకీయాలకు అతీతంగా అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ కార్పొరేటర్ ఉమాయాదవ్తో కలిసి శనివారం డివిజన్లోన�
ముఠా గోపాల్ చిక్కడపల్లి, మే 21: వర్షాకాలానికి ముందే నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. శనివారం అడిక్మెట్ డివిజన్లోని పద్మ కాలనీలో కొనసాగుతున్న నాలా అభ�
విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ‘మన ఊరు -మన బడి’కి రూ.4.82 కోట్లు నిధులు మంజూరు మియాపూర్, మే 21 : ప్రభుత్వ పాఠశాలల్లో తగు వసతుల కల్పనతో ప్రయివేటుకు దీటుగా నిర్వహించేందుకు గాను మండలంలో తొలి దశలో 24 పాఠశాలలకు రూ.4.82
ఎమ్మెల్యే సాయన్న లబ్ధిదారులకు కల్యాణలక్ష్మిచెక్కులు అందజేత సికింద్రాబాద్, మే 21: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవ�
విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు జ్ఞానీజైల్సింగ్నగర్లో కమ్యూనిటీహాల్ ప్రారంభం బంజారాహిల్స్,మే 21: దశాబ్దాలుగా తీవ్రమైన వివక్షకు గురైన దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్దిని స�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాంగోపాల్పేట్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన బేగంపేట్ మే 21: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శని
వన కళాశాల వార్షిక సదస్సులో విశ్రాంత సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవసాయ యూనివర్సిటీ, మే 21: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని మంచి ఫలితాలు సాధించి దేశం మెచ్చేలా ఎదగాలని వి శ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మ
బండ్లగూడ జాగీర్లో పది పార్కుల ఏర్పాటుకు చర్యలు వ్యక్తం చేస్తున్న స్థానికులు బండ్లగూడ, మే 21: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుక�
సకాలంలో పనులు పూర్తి చేశాం : మేనేజర్ శ్రవణ్ ప్రజలకు తొలగిన నీటి ఎద్దడి కష్టాలు సైదాబాద్, మే 21 : జలమండలి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనులను అధికారులు సకాలంలో పూర్తి చేశారు. వేసవి కాలంలో కల�
సైదాబాద్, మే 21 : రూ.4కోట్ల వ్యయంతో చేపట్టిన సైదాబాద్ పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సైదాబాద్ పాత పోలీస్స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మిస్తున�
మేడ్చల్ రూరల్, మే 21 : మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. కురాకుల వరలక్ష్మికి రూ.65వేలు, కురాకుల శ్రీకాంత్కు రూ.27 వేలు, నాగరాజుకు రూ.20�
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాప్రా, మే 21: ఆపదకాలంలో సీఎం రిలీఫ్ఫండ్ వేలాదిమందికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. శనివారం కాప్రాడివిజన్ శ్రీరామ్నగర్కాలనీలో అన
దుండిగల్,మే21: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపా�
ఆ కుటుంబం ఎంతో గౌరవ మర్యాదలతో బతికేది. ఆ ఇంటి ఆడపడుచు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో కక్ష పెంచుకున్న అమ్మాయి తండ్రి గూండాలతో అల్లుడిని హత్య చేయించాడు. దీంతో ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొనడంతో పాటు �
రచనా పటిమకు వయసుతో సంబంధం ఉండదు. కాలంతో ఎంత ఎక్కువగా సహగమనం చేస్తే అంతగా కలంలో పదును తేలుతుంది. అటువంటి సాహితీమూర్తులు కొందరు తెలుగు రచనా స్థాయిని పెంచేందుకు ఇతోధిక కృషి చేస్తున్నారు.