17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు పరీక్ష రాయనున్న 3 వేల 58 మంది విద్యార్థులు మారేడ్పల్లి, మే 22 : సికింద్రాబాద్ మండల పరిధిలో .. నేడు జరుగనున్న పది పరీక్షలకు విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల ప
కత్తులతో పొడిచి.. హత్యాయత్నం అల్కాపూర్లో ఘటన బాధితుడి పరిస్థితి విషమం అన్నదమ్ముల అరెస్టు మణికొండ, మే 22 : తమ చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న నెపంతో నడిరోడ్డుపై ఓ యువకుడిని విచక్షణారహితంగా కత్తులత�
జీడిమెట్ల, మే 22 : సుభాష్నగర్ డివిజన్ పరిధి వెంకటాద్రినగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపొవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి నెలన్నర గడి�
బంజారాహిల్స్, మే 22: ఓ ఎన్ఆర్ఐ స్థలాన్ని కొట్టేసేందుకు ఫోర్జరీ పత్రాలను సృష్టించడంతో పాటు ఏకంగా తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి టెలీకామ్నగర్�
దుండిగల్ మే22: మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ శంభీపూర్రాజును ఆదివారం శంబీపూర్లోని కార్యాలయంలో పలు సంఘాల నేతలు, అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వంగా �
పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మైనంపల్లి ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో పలువురు చేరిక నేరేడ్మెట్,మే 22 : మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే �
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, మే 22 : కేపీహెచ్బీ కాలనీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహె�
రూ.5.50 కోట్లతో ఘట్కేసర్ మున్సిపాలిటీలో బాలికల ఐటీఐ కళాశాల భవన నిర్మాణం హెచ్ఏఎల్ కంపెనీ ఆర్థిక సహాయం చురుకుగా పనులు..పర్యవేక్షిస్తున్న అధికారులు ఘట్కేసర్, మే 22 : ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రూ. 4.54 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం బేగంపేట్ మే 22: బేగంపేట్ నాలా పరిసర ప్రాం తాల్లో వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు మంత్రి తలసాన�
కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం మారేడ్పల్లి, మే 22: వైద్యులు దేవుళ్లతో సమానమని, ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి �
బాసటగా నిలుస్తున్న బస్తీ దవాఖానలు ఒక్కో ఆస్పత్రికి రోజుకు 60 నుంచి 80 మంది అన్ని రకాల మందులు, పరీక్షలు ఇక్కడే బస్తీ దవాఖానలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలతో బాధపడుతున్న �
మంత్రి తలసాని శ్రీనివాస్ మారేడ్పల్లి, మే 22: కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మోండా డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మోండా డివిజన్లో నాలా బజార్�
మెహిదీపట్నం, టోలిచౌకి, నానల్నగర్ ప్రాంతాల్లో పనులు వేగిరం మెహిదీపట్నం, మే 22 : ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ అధికారులు నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో రోడ్లు నిర్మిస్తున్నార�