అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, మే 22 : కేపీహెచ్బీ కాలనీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహె�
రూ.5.50 కోట్లతో ఘట్కేసర్ మున్సిపాలిటీలో బాలికల ఐటీఐ కళాశాల భవన నిర్మాణం హెచ్ఏఎల్ కంపెనీ ఆర్థిక సహాయం చురుకుగా పనులు..పర్యవేక్షిస్తున్న అధికారులు ఘట్కేసర్, మే 22 : ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రూ. 4.54 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం బేగంపేట్ మే 22: బేగంపేట్ నాలా పరిసర ప్రాం తాల్లో వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు మంత్రి తలసాన�
కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం మారేడ్పల్లి, మే 22: వైద్యులు దేవుళ్లతో సమానమని, ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి �
బాసటగా నిలుస్తున్న బస్తీ దవాఖానలు ఒక్కో ఆస్పత్రికి రోజుకు 60 నుంచి 80 మంది అన్ని రకాల మందులు, పరీక్షలు ఇక్కడే బస్తీ దవాఖానలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలతో బాధపడుతున్న �
మంత్రి తలసాని శ్రీనివాస్ మారేడ్పల్లి, మే 22: కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మోండా డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మోండా డివిజన్లో నాలా బజార్�
మెహిదీపట్నం, టోలిచౌకి, నానల్నగర్ ప్రాంతాల్లో పనులు వేగిరం మెహిదీపట్నం, మే 22 : ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ అధికారులు నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో రోడ్లు నిర్మిస్తున్నార�
అంబర్పేట, మే 22: అంబర్పేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమస్యలు తెలుసుకునేందుకు ఉదయం, సాయం�
పిల్లలకు క్రీడా పరికరాలు ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పీర్జాదిగూడ, మే : పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 2021-22 పట్టణ ప్రగతిలో భాగంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ �
కవాడిగూడ, మే 22: డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ గగన్మహల్లోని శివ ప్యాల�
గ్రామాల పేరుతో క్రికెట్ పోటీలు క్రీడల్లో ఉత్సాహం నింపేలా నిర్వహణ ఐపీఎల్ తరహా పేర్లతో ముందుకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జోరుగా ఆటలు పెద్దఅంబర్పేట, మే 21; ఓ పోటీ.. ఆడాలన్న ఆసక్తిని పెంచుతుంది.అంతా ఒక్క
జిల్లాలో 74 వేలమంది విద్యార్థులు 406 పరీక్ష కేంద్రాల ఏర్పాటు సిటీబ్యూరో, మే 21 (నమస్తేతెలంగాణ): పదోతరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి (సోమవారం) నుంచి ప్రారం భం కానున్నాయి. జూన్ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు హైదరాబాద్
జూన్ 1 నుంచి నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ శబ్దకాలుష్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యం వాహన కంపెనీ బిగించిన హారన్లే ఉపయోగించాలి వింత శబ్దాలు మోగిస్తే కఠిన చర్యలు 11 రోజుల్లో 3320 హారన్ల తొలగింపు అధిక శబ్దాల హా
రచ్చకెక్కిన బీజేపీ నేతల విభేదాలు శేరిలింగంపల్లిలో తేట తెల్లమైన అంతర్గత పోరు గోపన్పల్లిలో గొడవకు దిగిన ఇరు వర్గాలు ఇన్చార్జి యోగానంద్ ఆధ్వర్యంలో బాహాబాహీ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ అనుచరులతో