వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో రూ. 33 లక్షలు తస్కరణ.. నగరవాసికి ఓ యువతి టోకరా సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సిటీబ్యూరో, మే 22(నమస్తే తెలంగాణ): ఫేస్బుక్లో ఓ యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది…వాట్�
3 నుంచి 15 రోజుల పాటు సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పారిశుధ్యం, పచ్చదనం పెంపునకు అత్యధిక ప్రాధాన్యత ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు వేసే వారికి భారీ జరిమానాలు సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): నగర, పట్టణ ప్�
గాంధీలో మంత్రి హరీశ్రావు పర్యటన 2 గంటలపాటు వార్డులు, విభాగాల సందర్శన రోగులు, వారి సహాయకులు, వైద్యులతో ముచ్చట మందులు బయటకు రాయొద్దని హితవు పలు సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశాలు త్వరలో 91 బస్తీ దవాఖానల ఏర�
ప్రైవేటుకు దీటుగా.. పోలీస్ శాఖ ఉచిత శిక్షణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో ఉత్తమ బోధన ప్రతి ఆదివారం పరీక్షల నిర్వహణ నిరంతరం శిక్షణ శిబిరాలను సందర్శిస్తున్న ఆయా జోన్ల డీసీపీలు సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) :
మహిళలకు కట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖైరతాబాద్, మే 22: తెలంగాణలోని అన్ని వర్గాలు, ప్రాంతాలు మరింత ఉన్నతిని సాధించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నార�
ప్రారంభించిన జలమండలి ఎండీ దానకిశోర్ బంజారాహిల్స్, మే 22: వెన్నెముక సమస్యతో పాటు చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్య�
బడులకు రూ. 4.82 కోట్లు మంజూరు ఊరు- మన బడి’ పనులు త్వరలో ప్రారంభం మియాపూర్, మే 22 : శేరిలింగంపల్లి మండలంలో సర్కారు పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు శ్రీకారం పడనున్నది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిది�
17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు పరీక్ష రాయనున్న 3 వేల 58 మంది విద్యార్థులు మారేడ్పల్లి, మే 22 : సికింద్రాబాద్ మండల పరిధిలో .. నేడు జరుగనున్న పది పరీక్షలకు విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల ప
కత్తులతో పొడిచి.. హత్యాయత్నం అల్కాపూర్లో ఘటన బాధితుడి పరిస్థితి విషమం అన్నదమ్ముల అరెస్టు మణికొండ, మే 22 : తమ చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న నెపంతో నడిరోడ్డుపై ఓ యువకుడిని విచక్షణారహితంగా కత్తులత�
జీడిమెట్ల, మే 22 : సుభాష్నగర్ డివిజన్ పరిధి వెంకటాద్రినగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపొవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి నెలన్నర గడి�
బంజారాహిల్స్, మే 22: ఓ ఎన్ఆర్ఐ స్థలాన్ని కొట్టేసేందుకు ఫోర్జరీ పత్రాలను సృష్టించడంతో పాటు ఏకంగా తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి టెలీకామ్నగర్�
దుండిగల్ మే22: మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ శంభీపూర్రాజును ఆదివారం శంబీపూర్లోని కార్యాలయంలో పలు సంఘాల నేతలు, అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వంగా �
పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మైనంపల్లి ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో పలువురు చేరిక నేరేడ్మెట్,మే 22 : మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే �