కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, మే 23 : పేద ప్రజలను అనారోగ్య సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి…గో�
ఐదు సర్కిళ్ల అధికారులతో జడ్సీ సమీక్షా సమావేశం ఆర్కేపురం, మే 23 : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఐదు సర్కిల్లోని అన్ని ప్రాంతాల్లో రాబోయే వర్షాకాల నేపథ్యంలో తక్షణ జాగ్రత్తలు చేపట్టాలని ఎల్బీనగర్
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంషాబాద్ రూరల్, మే 23 : శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. స�
శంషాబాద్ రూరల్, మే 23 : శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, కమిషనర్ సాబేర్ అలీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పట్టణంలో అభివృద్ధి పనులు చేయడం లేదని వైస్ చైర్మన్ బండిగోపాల్, పలువురు కౌన్సిలర్లు మ�
మద్యం తాగి న్యూసెన్స్..112 రోజుల జైలు శిక్ష సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ)/ సికింద్రాబాద్, మే 23: మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి 112 రోజులు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేసన్ పరిధ�
సుల్తాన్బజార్,మే 23: చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు వేసవి శిబిరాలు ఎంతోగానో దోహదం చేస్తాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈ మేరక�
ప్రభుత్వం కష్టపడుతుంది.. సిబ్బందీ కృషి చేయాలి సమస్యలుంటే చెప్పండి.. మరిన్ని నిధులు ఇస్తాం ఇప్పటికే గాంధీ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు సిటీబ్యూరో, మ�
వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో రూ. 33 లక్షలు తస్కరణ.. నగరవాసికి ఓ యువతి టోకరా సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సిటీబ్యూరో, మే 22(నమస్తే తెలంగాణ): ఫేస్బుక్లో ఓ యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది…వాట్�
3 నుంచి 15 రోజుల పాటు సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పారిశుధ్యం, పచ్చదనం పెంపునకు అత్యధిక ప్రాధాన్యత ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు వేసే వారికి భారీ జరిమానాలు సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): నగర, పట్టణ ప్�
గాంధీలో మంత్రి హరీశ్రావు పర్యటన 2 గంటలపాటు వార్డులు, విభాగాల సందర్శన రోగులు, వారి సహాయకులు, వైద్యులతో ముచ్చట మందులు బయటకు రాయొద్దని హితవు పలు సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశాలు త్వరలో 91 బస్తీ దవాఖానల ఏర�
ప్రైవేటుకు దీటుగా.. పోలీస్ శాఖ ఉచిత శిక్షణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో ఉత్తమ బోధన ప్రతి ఆదివారం పరీక్షల నిర్వహణ నిరంతరం శిక్షణ శిబిరాలను సందర్శిస్తున్న ఆయా జోన్ల డీసీపీలు సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) :
మహిళలకు కట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖైరతాబాద్, మే 22: తెలంగాణలోని అన్ని వర్గాలు, ప్రాంతాలు మరింత ఉన్నతిని సాధించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నార�
ప్రారంభించిన జలమండలి ఎండీ దానకిశోర్ బంజారాహిల్స్, మే 22: వెన్నెముక సమస్యతో పాటు చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్య�
బడులకు రూ. 4.82 కోట్లు మంజూరు ఊరు- మన బడి’ పనులు త్వరలో ప్రారంభం మియాపూర్, మే 22 : శేరిలింగంపల్లి మండలంలో సర్కారు పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు శ్రీకారం పడనున్నది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిది�