విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య ఎంతో అవసరమని శివాని మహిళా డిగ్రీ కళాశాలల సెక్రటరీ వెదిరే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా శుక్రవారం కొత్తపేట శివాని మహిళా డిగ్రీ కళాశాల విద�
తాను పెండ్లి చేసుకుందామనుకున్న అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుండటంతో చెడగొట్టేందుకు ఓ యువకుడు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీతో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టి..
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవో నెం.58, 59ల ప్రకారం సర్వే పనులను వేగవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అన్నారు. శేరి లింగంపల్లిలోని గోపీనగర్ కాలనీలో జీవో నెం: 58 కింద దరఖాస్తులు చేసుకున�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల పరీక్షా ఫలితాల చాలెంజ్ వ్యాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ, పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. వారి వద్ద నుంచి రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
సామాజిక స్పృహ చాటిన 21 మంది పౌరులు ‘గుడ్ సమారిటన్స్’గా గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు రివార్డులు, ప్రశంసాపత్రాల కోసం కేంద్ర రవాణా శాఖకు లేఖలు సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ):ఎవరైనా.. ర�
మల్కాజిగిరి డీసీ చాంబర్లో బీజేపీ కార్పొరేటర్ వీరంగం డీఈ పట్ల దురుసుగా ప్రవర్తించిన వైనం పెద్ద ఎత్తున అరుస్తూ, టేబుల్ను కొడుతూ.. మహిళా అధికారి మీదకు దూసుకుపోయిన ప్రజాప్రతినిధి భయభ్రాంతులకు గురైన అధి�
స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇస్తాం.. పంపిణీకి సిద్ధంగా 4,500 డబుల్ ఇండ్లు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెల్లడి సమస్యల పరిష్కారానికి హామీ అల్వాల్, మే 23: కొత్తగా దరఖాస్త�
శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోర్ సిటీలోని ప్రాంతాలకు దీటుగా మౌలిక వసతులు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్న హెచ్ఎండీఏ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్య�
కోట్ల నిధులు కేటాయింపు నెల చివరినాటికి పూర్తయ్యేలా చర్యలు వ్యాప్తంగా 25 కిలో మీటర్ల మేర పనులు మియాపూర్, మే 23 : వర్షాకాలం నేపథ్యంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా చందానగర్ సర్కిల్లో అధికారులు పటిష్ట చర్య�
అణుపురం కమ్యూనిటీ హాల్లో డీసీపీతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చర్లపల్లి, మే 23 : నేరాలను అదుపు చేసేందుకు కాలనీవాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్
నిజాంపేట్ కార్పొరేషన్ పాలకమండలి సమావేశంలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి దుండిగల్,మే23: నిజాంపేట్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మేయ ర్ కొలన్ నీలాగోపాల్�
భవనాల గుర్తింపు .. నోటీసులు జారీ మొదలయ్యే నాటికి తొలగింపునకు చర్యలు ముషీరాబాద్, మే 23: వానాకాలం మొదలయ్యే నాటికి శిథిల భవనాల తొలగింపునకు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఏటా జూన�
ఓయూ పరిధిలోని పది కళాశాలల మధ్య అవగాహన ఒప్పందం ఉస్మానియా యూనివర్సి టీ, మే 23: రాష్ట్రం లో ఉన్నత విద్యలో సమీకృత విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు క్లస్టర్ విధానం తొలిసారిగా అందుబాటుల