మల్కాజిగిరి డీసీ చాంబర్లో బీజేపీ కార్పొరేటర్ వీరంగం డీఈ పట్ల దురుసుగా ప్రవర్తించిన వైనం పెద్ద ఎత్తున అరుస్తూ, టేబుల్ను కొడుతూ.. మహిళా అధికారి మీదకు దూసుకుపోయిన ప్రజాప్రతినిధి భయభ్రాంతులకు గురైన అధి�
స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇస్తాం.. పంపిణీకి సిద్ధంగా 4,500 డబుల్ ఇండ్లు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెల్లడి సమస్యల పరిష్కారానికి హామీ అల్వాల్, మే 23: కొత్తగా దరఖాస్త�
శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోర్ సిటీలోని ప్రాంతాలకు దీటుగా మౌలిక వసతులు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్న హెచ్ఎండీఏ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్య�
కోట్ల నిధులు కేటాయింపు నెల చివరినాటికి పూర్తయ్యేలా చర్యలు వ్యాప్తంగా 25 కిలో మీటర్ల మేర పనులు మియాపూర్, మే 23 : వర్షాకాలం నేపథ్యంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా చందానగర్ సర్కిల్లో అధికారులు పటిష్ట చర్య�
అణుపురం కమ్యూనిటీ హాల్లో డీసీపీతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చర్లపల్లి, మే 23 : నేరాలను అదుపు చేసేందుకు కాలనీవాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్
నిజాంపేట్ కార్పొరేషన్ పాలకమండలి సమావేశంలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి దుండిగల్,మే23: నిజాంపేట్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మేయ ర్ కొలన్ నీలాగోపాల్�
భవనాల గుర్తింపు .. నోటీసులు జారీ మొదలయ్యే నాటికి తొలగింపునకు చర్యలు ముషీరాబాద్, మే 23: వానాకాలం మొదలయ్యే నాటికి శిథిల భవనాల తొలగింపునకు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఏటా జూన�
ఓయూ పరిధిలోని పది కళాశాలల మధ్య అవగాహన ఒప్పందం ఉస్మానియా యూనివర్సి టీ, మే 23: రాష్ట్రం లో ఉన్నత విద్యలో సమీకృత విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు క్లస్టర్ విధానం తొలిసారిగా అందుబాటుల
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: మన దేశ మూలవాసు లు, ఆదివాసీల సంస్కృతిని నేటి తరానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నార�
మేడ్చల్ రూరల్, మార్చి 23; శ్రీగంధ పరిమళం 44వ జాతీయ రహదారిపై గుబాళిస్తోంది. గుండ్ల పోచంపల్లి – కండ్లకోయ రింగు రోడ్డు కూడలి, రహదారిపై ఉన్న ఆక్సిజన్ పార్కుల్లో శ్రీ గంధం మొక్కలు దట్టంగా ఎదుగుతున్నాయి. అర్బ�
10 మంది సభ్యుల ముఠా అరెస్టు.. 472 కేజీల గంజాయి,4 కార్లు స్వాధీనం.. సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సోమవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 427 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్
హైదరాబాద్లో తొలిరోజు పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ శర్మన్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలకు తొలి రోజు సోమవారం 98.80 శాతం విద్యార్థులు హాజరైనట్లు హైదరాబాద్ జిల్లా కల
ఘట్కేసర్ రూరల్, మే 23 : నిషేధిత గుట్కాను తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.5 లక్షల విలువైన గుట్కా, కారును స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకున్నది. �
అందుబాటులో 15 వేల క్వింటాళ్లు శాస్త్రవేత్తల సలహాలు,సూచనలు రైతులు వినియోగించుకోవాలి వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ , మే 23 : రాష్ట్ర రైతాంగం ప్రతి ఏటా పండుగగా జరుపుకునే విత్తన