వాహనాల రాకపోకలను సులువు చేసేందుకు నగరంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థకు మరింత ఆధునిక సాంకేతికతను జోడించాలని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సూచించారు.
కుష్ఠు వ్యాధి అనుమానితులను గుర్తించి వారికి వ్యాధి గురించి అవగాహన కల్పించాలని డాక్టర్ సంతోషీలత అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారంలోని అర్భన్ హెల్త్ సెంటర్లో కుష్ఠు వ్యాధిని ఏలా గుర్తించాలో ఏఎన్ఎం�
మల్కాజిగిరి బార్ అసోషియేషన్ అడ్వకేట్ల సమస్యలు పరిష్కరించడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి కోర్టు భవనాలకు మల్కాజిగిరిలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయి�
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వామ పక్షపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వామ పక్షపార్టీల ఆధ్వర్యం లో కుత్బుల్లాపూర్ మండల తాసీల్దార్ సంజీవరావుకు వినతిపత్రం సమర్పించారు.
పోచారం మున్సిపాలిటీలో రూ.కోటి 15 లక్షలతో చేపట్టిన వివిధ ప్రభుత్వ భవనాల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే మంత్రి మలారెడ్డి ప్రారంభించడానికి అధికారులు, పాలకవర్గం ఏర్పాట్లు చేస్తున్నా�
ఘట్కేసర్ మున్సిపాలిటీలో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ ప్రధాన రహదారి పై అధికారులు, సిబ్బంది పారిశుధ్య క
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 39వేల 613 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రూ.7.75 కోట్ల విలువైన ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయగా రూ
విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య ఎంతో అవసరమని శివాని మహిళా డిగ్రీ కళాశాలల సెక్రటరీ వెదిరే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా శుక్రవారం కొత్తపేట శివాని మహిళా డిగ్రీ కళాశాల విద�
తాను పెండ్లి చేసుకుందామనుకున్న అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుండటంతో చెడగొట్టేందుకు ఓ యువకుడు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీతో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టి..
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవో నెం.58, 59ల ప్రకారం సర్వే పనులను వేగవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అన్నారు. శేరి లింగంపల్లిలోని గోపీనగర్ కాలనీలో జీవో నెం: 58 కింద దరఖాస్తులు చేసుకున�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల పరీక్షా ఫలితాల చాలెంజ్ వ్యాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ, పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. వారి వద్ద నుంచి రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
సామాజిక స్పృహ చాటిన 21 మంది పౌరులు ‘గుడ్ సమారిటన్స్’గా గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు రివార్డులు, ప్రశంసాపత్రాల కోసం కేంద్ర రవాణా శాఖకు లేఖలు సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ):ఎవరైనా.. ర�