దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న మహా ప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపా
మోడీ గారు.. మీ పార్టీలో వారసులు లేరా? అని పాపన్న సేన పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు.
‘ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చెప్పండి. రూ.7.50 లక్షలు గెలవండి’ అంటూ ఈ నెల 29న హైటెక్స్లో ఐస్క్రీమ్ ఫ్లేవర్ టేస్టింగ్ పోటీలు నిర్వహించబోతున్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారవుతుందని నిర్వాహ�
భవిష్యత్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భారత్ డ్రోన్ మహోత్సవ్ను ఢిల్లీలోని రెం�
తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలను తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రంలోని పలు క్రైస్తవ సంఘాలు మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోరాయి.
ఆస్పత్రులున్నది సరైన చికిత్స అందించేందుకేనని, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ప్రాణం బలైందని, రూ.లక్ష పరిహారం చెల్లించాలని హైదర్గూడ అపోలో దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.
వాహనాల రాకపోకలను సులువు చేసేందుకు నగరంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థకు మరింత ఆధునిక సాంకేతికతను జోడించాలని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సూచించారు.
కుష్ఠు వ్యాధి అనుమానితులను గుర్తించి వారికి వ్యాధి గురించి అవగాహన కల్పించాలని డాక్టర్ సంతోషీలత అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారంలోని అర్భన్ హెల్త్ సెంటర్లో కుష్ఠు వ్యాధిని ఏలా గుర్తించాలో ఏఎన్ఎం�
మల్కాజిగిరి బార్ అసోషియేషన్ అడ్వకేట్ల సమస్యలు పరిష్కరించడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి కోర్టు భవనాలకు మల్కాజిగిరిలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయి�
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వామ పక్షపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వామ పక్షపార్టీల ఆధ్వర్యం లో కుత్బుల్లాపూర్ మండల తాసీల్దార్ సంజీవరావుకు వినతిపత్రం సమర్పించారు.
పోచారం మున్సిపాలిటీలో రూ.కోటి 15 లక్షలతో చేపట్టిన వివిధ ప్రభుత్వ భవనాల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే మంత్రి మలారెడ్డి ప్రారంభించడానికి అధికారులు, పాలకవర్గం ఏర్పాట్లు చేస్తున్నా�
ఘట్కేసర్ మున్సిపాలిటీలో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ ప్రధాన రహదారి పై అధికారులు, సిబ్బంది పారిశుధ్య క
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 39వేల 613 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రూ.7.75 కోట్ల విలువైన ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయగా రూ