ప్రేమను పంచాలన్నా.. పొందాలన్నా మధ్యలో బహుమతి పాత్ర ప్రత్యేకం. ఒకప్పుడు మార్కెట్లో దొరికే గిఫ్ట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. సర్ప్రైజ్ సెలబ్రేషన్ ట్రెండ్ నడుస్�
ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో ఈనెల 29న (ఆదివారం) పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 స�
సికింద్రాబాద్ ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం ఉన్న చోట మరో విగ్రహాన్ని పెట్టబోమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న విగ్రహం యథాస్థానంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహం ద�
హయత్నగర్ డివిజన్ పరిధిలోని వసంతనగర్ కాలనీలో ఉన్న ‘తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్'ను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథో�
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి అన్నారు. నిజాంపేట పరిధిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మ�
ఒక తెలుగు జాతి బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్ అని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడని, పౌరా�
అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలం�
వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచుకొంటనే మార్కెట్ డిమాండ్ను తట్టుకొని నిలబడగలమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. చైనా లాంటి దేశాల్లో ఎకరాకు వంద క్వింటాళ్ల ధాన్యం పండిస్తే మనం ఎకరాకు 30 క్వింటాళ్
ఫ్యాషన్ అండ్ లైఫ్ైస్టెల్ యాక్సెసరీస్ (ఎఫ్ అండ్ ఎల్ఏ) 2018-2022 చివరి సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో మాదాపూర్లోని హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్లో ‘డిజైన్ షోక
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ను ఇస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 8వ వార్డు కొండాపూర్లో ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను శనివారం చైర్పర్