తెలుగు ప్రజల ఆత్మ గౌరవం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి అన్నారు. నిజాంపేట పరిధిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మ�
ఒక తెలుగు జాతి బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్ అని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడని, పౌరా�
అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలం�
వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచుకొంటనే మార్కెట్ డిమాండ్ను తట్టుకొని నిలబడగలమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. చైనా లాంటి దేశాల్లో ఎకరాకు వంద క్వింటాళ్ల ధాన్యం పండిస్తే మనం ఎకరాకు 30 క్వింటాళ్
ఫ్యాషన్ అండ్ లైఫ్ైస్టెల్ యాక్సెసరీస్ (ఎఫ్ అండ్ ఎల్ఏ) 2018-2022 చివరి సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో మాదాపూర్లోని హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్లో ‘డిజైన్ షోక
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ను ఇస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 8వ వార్డు కొండాపూర్లో ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను శనివారం చైర్పర్
పోచారం మున్సిపాలిటీ నారపల్లిలోని వివిధ కంపెనీల్లో పొల్యూషన్ బోర్డు అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ బోర్డు అసిస్టెంట్ ఇంజినీర్ పద్మ సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. నారపల్లిలో వరం�
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్ డివిజన్లోకార్పొరేటర్ దేవేందర్రెడ్డితో కలిసి కేఎల్రెడ్డిన�
బాక్స్డ్రైన్ నిర్మాణం తో వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మచ్చ బొల్లారంలో రూ.7కోట్లతో బాక్స్డ్రైన్ నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చే
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్గార్డెన్స్లో జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర�
పాలసీదారుడి నుంచి వసూలు చేసిన సేవా పన్నును తిరిగి చెల్లించాలని బీఎం ఆఫ్ మ్యాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 ఆదేశించింది.
కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళను బంధువులు రోకలిబండతో కొట్టి హత్య చేశారు. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం....
వల పన్ని పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్ నుంచి తయారీ ఎల్బీనగర్, మే 28: లైజాల్ ఫ్లోరింగ్ క్లీనర్, రెడ్ లేబుల్ టీ బ్రాండెడ్లకు నకిలీలను తయారు చేస్త