పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు ఉప్పల్జోన్ బృందం, జూన్ 3 : నివాసిత ప్రాంతాలను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు సీఎం కేసీఆర్ నిర్దే
ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో భోదన బడిబాట కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్, జూన్ 3: కంటోన్మెంట్ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు సర్క
చిక్కడపల్లి, జూన్ 3: బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడాలని ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ద్రవిడ బహుజన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కరుణాన
పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతికి మంచి స్పందన లభించింది. కూకట్పల్లి జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లలో పట్టణ ప్రగతిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు లాంఛనంగా ప్రారంభిం�
ఐ ఫిన్ గ్లోబల్ గ్రూప్ సంస్థ సీఈవో శేషాద్రి ఖైరతాబాద్, జూన్ 3 : తెలంగాణ రాష్ర్టానికి యూకేకు చెందిన పది ఐటీ కంపెనీలు ఇక్కడ తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని ఐఫిన్ గ్లోబల్ గ్రూప్ సంస్థ సీఈవ
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రభుత్వం వివిధ స్థాయిలో పతకాలు ప్రకటించింది. అందులో భాగంగా రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రె�
రెడ్ల సింహ గర్జన సభలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీ వ్రంగా ఖండించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం నిర్�
సమాజంలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్ రావు భరోసా ఇచ్చారు. టీయూ�
బౌద్ధ మత విధానాలు అవలంబిస్తేనే దేశంలోని అంతరాలకు విముక్తి కలగడం ఖాయమని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బాలంరాయ్లోని క్లాసిక్ గార్డ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చె
బేగంబజార్లో అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఇటీవల బేగంబజార్లో కులోన్మాద హత్యకు గురైన నీరజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పట్టణ, పల్లె ప్రగతి, హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాధించాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జడ్పీ చైర్మన్ శర
వేగవంతమైన పరిశోధనలు, నూత న ఆవిష్కరణలతో స్వదేశీ వైద్య పద్ధతులను మరింత అభివృద్ధి పరిచేందుకు నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లు ఒక అవగాహన ఒప్పంద�