రెడ్ల సింహ గర్జన సభలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీ వ్రంగా ఖండించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం నిర్�
సమాజంలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్ రావు భరోసా ఇచ్చారు. టీయూ�
బౌద్ధ మత విధానాలు అవలంబిస్తేనే దేశంలోని అంతరాలకు విముక్తి కలగడం ఖాయమని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బాలంరాయ్లోని క్లాసిక్ గార్డ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చె
బేగంబజార్లో అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఇటీవల బేగంబజార్లో కులోన్మాద హత్యకు గురైన నీరజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పట్టణ, పల్లె ప్రగతి, హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాధించాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జడ్పీ చైర్మన్ శర
వేగవంతమైన పరిశోధనలు, నూత న ఆవిష్కరణలతో స్వదేశీ వైద్య పద్ధతులను మరింత అభివృద్ధి పరిచేందుకు నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లు ఒక అవగాహన ఒప్పంద�
నిజాం కాలేజీలో నిర్వహించిన మెగా ప్లేస్మెంట్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది. సోమవారం నిజాం కళాశాల, లియోనీ కన్సల్టింగ్ సర్వీస్ల సంయుక్తాధ్వర్యంలో నిజాం కళాశాల సెంటినరీ హాల్లో నిర్వహించిన డ్రైవ్�
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల పరిధి సాయిరెడ్డిగూడ గ్రామ సర్పంచ్ మహేశ్, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్�
పల్లె పగ్రతికి సంబంధించి అధికార యంత్రాంగంతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. పల్లె ప్రగతి తదితర కార్యక్రమాలపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,
స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ బానిస సంకెళ్లు తెంచిన యోధుల చరిత్రను మరుగున పరుస్తూ.. ఆంగ్లేయులకు తొత్తులుగా మారి నమ్మక ద్రోహానికి పాల్పడిన వారిని కీర్తించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంతరావు విచ�
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడంలో విఫలమైతే ఈ ఠాణా ఎస్హెచ్వోపై పోలీస్ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉంచడం,
ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆమె సీనియర్ రీసెర్చ్ ఇంజినీర్. ఇటీవల ఆమెకు ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. చూస్తే విమానం నడుపుతున్న ఫోజులో ఫొటో ఉంది. అది నిజమని నమ్మి తను కూడా రిైప్లె ఇచ్చింది.