ముషీరాబాద్, జూన్ 4: నగరాన్ని అభివృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో 2016 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థ�
అబిడ్స్, జూన్ 4 : ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ అన్నారు. శనివారం ఆగాపురా ప్రాంతంలో కార్పొరేటర్ లాల్సింగ్తో కలిసి డ్రైనేజీ పనులను ప్రారంభి�
రెండో రోజు ఉత్సాహంగా పట్టణ ప్రగతి సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి అట్టహాసంగా కొనసాగుతున్నది. రెండోరోజైన శనివారం ప్రజాప్రతినిధులు, అధికారుల, నగరవాసులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. �
సైదాబాద్, జూన్ 4: వాతావరణ మార్పులకు అనుగుణంగా మెట్ట వ్యవసాయ రంగం అభివృద్ధి, ఆధునిక సాగు విధానాలు, అధిక దిగుబడులపై చేసిన అనేక పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీస�
బేగంపేట జూన్ 4: రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్పై జరిగిన దాడిని రెడ్డి జేఏసీ ఖండించింది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఇతర డిమాండ్లపై శనివారం సికింద్రాబాద్లోని పార్కులైన్ హోట
అన్ని రంగాల్లో అనూహ్య మార్పులు రవాణా, రహదారుల్లో చక్కటి ప్రగతి పారిశుధ్యం, చెత్త రవాణాతో క్లీన్సిటీ సుంకిశాలతో పుష్కలంగా తాగునీరు ఔటర్ సర్వీస్ రోడ్ల విస్తరణ.. వీటి వెంట సైకిల్ట్రాక్లు పురపాలక, పట్ట
ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు ప్రతి ఒకరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల పిలుపు అట్టహాసంగా ప్రారంభమైన పట్టణ ప్రగతి సిటీబ్యూరో, జూన్ 3(న�
త్వరలోనే కొత్త పథకం: మంత్రి కేటీఆర్ చిక్కడపల్లి, జూన్ 3: గౌడ్లకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మ�
గోవా నుంచి తిరిగి వస్తూ అనంతలోకాలకు మంటల్లో చిక్కుకొని రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురి మృతి రిసాలబజార్, కామాటిపురాలో విషాదం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తలసాని సిటీబ్యూరో/అబిడ్స్/బొల్ల�
సీఎం కేసీఆర్ చొరవతో నిరుపేదలకు ఆత్మగౌరవం నారాయణ జోపిడి సంఘం బస్తీలో 296 డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది: మంత్రి తలసాని సికింద్రాబాద్, జూన్ 3: పేద, మధ్య తరగతి ప్రజల �
చార్మినార్, జూన్ 3 : రైలులో సమోసాల విక్రయం మాటున గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాస