తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కడపల్లి,జూన్5: ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసా
మియాపూర్, జూన్ 5 : నివాస ఆవాసాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకర పరిస్థితులు నెలకొంటాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇంటిని ఎంత శుభ్రంగా చూసుకుంటామో బయట కూడా అదే శుభ్రతను పాటించేలా ప్రతి ఒక్కరు క
మూడో రోజు ఉత్సాహంగా కొనసాగిన కార్యక్రమం సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ): కనీస పౌర సదుపాయాలు అందుబాటులోకి తేవడమే పట్టణ ప్రగతి ప్రధాన ఉద్దేశం అని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేస�
తెలుగు సినీ, టీవీ రంగాలలో మంచి అవకాశాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేద కళాకారులకు 101 ఇళ్ల స్థలాలు బంజారాహిల్స్, జూన్ 5: తెలుగు సినీ పరిశ్రమ వైపు ప్రపంచం చూస్తున్నదని సినీ, �
జగద్గిరిగుట్టలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి గాజుల రామారం, జూన్ 5: బడుగులను ఏకం చేసిన బహుజన మహా నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రులు శ్రీనివాస
మల్కాజిగిరి జోన్ బృందం, జూన్ 5 : పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు అన్నారు. ఆదివారం వెంకటాపురం డివిజన్లో కార్పొరేటర్ సబితాకిశోర్ మొక్కలు నాటారు. అల్వాల్ డివిజన
రాష్ట్రంలోనే తొలి మహిళా పార్కు కూకట్పల్లిలో ఏర్పాటు ఎకరన్నర స్థలంలో రూ.1.70 కోట్లతో అందుబాటులోకి ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఉమెన్ పార్కు సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ : రాష్ట్ర
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య హిమాయత్నగర్, జూన్ 5 : వృద్ధులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య అన్నారు. ఆదివారం నారాయణగూడలోని
పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, జూన్ 5 : రాష్ట్ర ప్రభుత్వం విశ్వనగరాభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఖైరతా
ఖైరతాబాద్, జూన్ 5: ఖైరతాబాద్లోని వాసవీ సేవా కేంద్రం స్వర్ణోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఓఎస్డీ వేములు శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ
ఖైరతాబాద్, జూన్ 5 : సంయుక్త్ రోజ్గార్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో ఈనెల 12న ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ హాల్లో ఉదయం 10గంటల నుంచి ‘ఎంప్లాయిమెంట్ పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు దేశ్ కి బాత్ ఫౌండేషన్
ఖైరతాబాద్, జూన్ 5: మనుషులతో సమానంగా జంతువులకూ జీవించే హక్కు ఉంటుందని మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ అన్నారు. జంతువుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ థియే�
రెండు కుట్టు మిషన్లు, టీ, జ్యూస్ స్టాల్స్,తోపుడు బండ్లు, రైస్ బ్యాగ్స్ పంపిణీ మన్సూరాబాద్, జూన్ 5: ఓ సామాజిక కార్యకర్త చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని 12వ తరగతి చదువుతున్న విద్యార్థి సామాజిక సేవ చే
రోడ్డు ప్రమాద కారకులకు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సెలింగ్ 40 ప్రశ్నలతో పరీక్ష.. అనేక మందికి జీరో మార్కులు ఎలా నడపాలో అవగాహన లేకున్నా.. వంద స్పీడుతో ్ర్రప్రయాణం ట్రాఫిక్ పోలీసుల విస్మయం సిటీబ్యూరో, జూన్ 4(నమ