ప్రమాదాల నివారణకు రిటర్నింగ్ వాల్,ఇనుప జాలీ వ్యర్థాలు వేయకుండా నోటీస్ బోర్డులు ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ ) : వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుక
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్, జూన్ 5: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి �
రాష్ర్టాన్ని పచ్చగా మార్చిన కేసీఆర్: కోలేటి హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ)/ సుల్తాన్బజార్: పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్
బీజేపీ నేతలవి అర్థం పర్థం లేని విమర్శలు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏం చేశారో చెప్పాలి .. నిజాం కాలం నాటి నాలాలను అభివృద్ధి చేయాలని ఎవరైనా ఆలోచించారా..? సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే విమర్
రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసినా మారని వైనం 16 గ్రాముల బంగారు ఆభరణాలు,రూ.11వేల నగదు, సెల్ఫోన్ స్వాధీనం మన్సూరాబాద్, జూన్ 5 : పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర�
మంత్రి చామకూర మల్లారెడ్డి కుత్బుల్లాపూర్, జూన్ 5: పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతృప్తి లభిస్తుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళ�
తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కడపల్లి,జూన్5: ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసా
మియాపూర్, జూన్ 5 : నివాస ఆవాసాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకర పరిస్థితులు నెలకొంటాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇంటిని ఎంత శుభ్రంగా చూసుకుంటామో బయట కూడా అదే శుభ్రతను పాటించేలా ప్రతి ఒక్కరు క
మూడో రోజు ఉత్సాహంగా కొనసాగిన కార్యక్రమం సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ): కనీస పౌర సదుపాయాలు అందుబాటులోకి తేవడమే పట్టణ ప్రగతి ప్రధాన ఉద్దేశం అని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేస�
తెలుగు సినీ, టీవీ రంగాలలో మంచి అవకాశాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేద కళాకారులకు 101 ఇళ్ల స్థలాలు బంజారాహిల్స్, జూన్ 5: తెలుగు సినీ పరిశ్రమ వైపు ప్రపంచం చూస్తున్నదని సినీ, �
జగద్గిరిగుట్టలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి గాజుల రామారం, జూన్ 5: బడుగులను ఏకం చేసిన బహుజన మహా నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రులు శ్రీనివాస
మల్కాజిగిరి జోన్ బృందం, జూన్ 5 : పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు అన్నారు. ఆదివారం వెంకటాపురం డివిజన్లో కార్పొరేటర్ సబితాకిశోర్ మొక్కలు నాటారు. అల్వాల్ డివిజన
రాష్ట్రంలోనే తొలి మహిళా పార్కు కూకట్పల్లిలో ఏర్పాటు ఎకరన్నర స్థలంలో రూ.1.70 కోట్లతో అందుబాటులోకి ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఉమెన్ పార్కు సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ : రాష్ట్ర
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య హిమాయత్నగర్, జూన్ 5 : వృద్ధులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య అన్నారు. ఆదివారం నారాయణగూడలోని