తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బస్తీ దవాఖానలు, పల్లె దవాఖాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నదని సీఎంఓ ఓఎస్డీ డాక్ట
నగరంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మ వారి కల్యాణాన్ని జూలై 5వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
పట్టణ ప్రగతి.. గ్రేటర్ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి దోహదపడుతున్నది. ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి అవసరమైన పనులను చేపడుతున్నారు.
ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హైటెక్స్లో ైస్టెల్ తత్వ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శుభ్ర మహేశ్వరి తెలిపారు.
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలలో ఉంటున్న ప్రజలకు వరద ముప్పు లేకుండా నాలాల పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.