విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్ పట్టణ ప్రజా రవాణా వ్యవస్థే లక్ష్యంగా హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ (హెచ్యూఎంటీఏ)ని 2008లో ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మహా నగరంలోని సైఫాబాద్ మింట్కు 119 ఏండ్ల చరిత్ర ఉంది. నాటి నిజాం కాలంలో ఇక్కడ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లింది. ఆ చరిత్రని మరోసారి నెమరేసుకుంటూ ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్లో ‘ది సె�
పబ్లలో మైనర్లకు ఎంట్రీ ఇవ్వొద్దని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పబ్లలో నాన్ ఆల్కాహాలిక్ పార్టీలకు కూడా మైనర్లను అనుమతించవద్దని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బస్తీ దవాఖానలు, పల్లె దవాఖాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నదని సీఎంఓ ఓఎస్డీ డాక్ట
నగరంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మ వారి కల్యాణాన్ని జూలై 5వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
పట్టణ ప్రగతి.. గ్రేటర్ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి దోహదపడుతున్నది. ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి అవసరమైన పనులను చేపడుతున్నారు.