కోట్ల రూపాయలతో మహేశ్వరం అభివృద్ధి రూ.20లక్షలతో మార్కెట్ యార్డు, రూ.68 లక్షలతో స్ట్రీట్ లైట్ పనులు ప్రారంభం ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువు రాష్ట్రంలో 11 లక్షల మందికి కల్యాణలక్ష్మి మీర్పేటలో 159 మందిక
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ శంషాబాద్ రూరల్, జూన్ 10 : పల్లెప్రకృతి వనాలను మరింత అభివృద్ధి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం
మేడ్చల్ జిల్లాలో 339 మంది చేరిక బడిబాటకు చక్కటి స్పందన 1 నుంచి 8 వరకు ఇంగ్లిషులో బోధన మేడ్చల్, జూన్10 (నమస్తే తెలంగాణ): బడిబాటకు విశేష స్పందన లభిస్తున్నది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో చేరు�
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్ పట్టణ ప్రజా రవాణా వ్యవస్థే లక్ష్యంగా హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ (హెచ్యూఎంటీఏ)ని 2008లో ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మహా నగరంలోని సైఫాబాద్ మింట్కు 119 ఏండ్ల చరిత్ర ఉంది. నాటి నిజాం కాలంలో ఇక్కడ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లింది. ఆ చరిత్రని మరోసారి నెమరేసుకుంటూ ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్లో ‘ది సె�
పబ్లలో మైనర్లకు ఎంట్రీ ఇవ్వొద్దని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పబ్లలో నాన్ ఆల్కాహాలిక్ పార్టీలకు కూడా మైనర్లను అనుమతించవద్దని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బస్తీ దవాఖానలు, పల్లె దవాఖాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నదని సీఎంఓ ఓఎస్డీ డాక్ట
నగరంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మ వారి కల్యాణాన్ని జూలై 5వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.