ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా అందరికీ ఉపయోగపడేలా ఇండియన్ బ్యాంక్ తోడ్పాటును అందిస్తున్నదని ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ఏ-సీడీఓ) ధన్రాజ్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏ�
నగర శివారుల్లోని ఐటీ కారిడార్లో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. అన్ని ప్రాంతాలపై అధ్యయనం చేసిన సర్కార్..
గ్రేటర్లో మరిన్ని చిట్టడవులను సృష్టించాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు ఎనిమిదో విడత హరితహారంలో కాలనీల్లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఇందులోభాగంగానే అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారుల�
హయత్నగర్ డివిజన్ పరిధిలోని బాతుల చెరువు కింది షిర్డీసాయినగర్ కాలనీలో వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ట్రంక్లైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగే విధంగా, లో ఓల్టేజీ సమస్యల లేకుండా చూసేందుకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎం�
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ ఆదర్శంగా మారుతుందని మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ అన్నారు. ఆదివారం పట్టణంలోని 24 వ వార్డులో కౌన్సిలర్ కొన్నమొల్ల భారతమ్మతో కలిసి పర్యటించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం ఆదివారం ఏడు మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్లు, మేయర్లు అధికారులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త దనాన్ని సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
గౌతంనగర్ డివిజన్ పరిధి మల్లికార్జుననగర్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ సునీతారాముయాదవ్తో కలిసి రూ.31లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ‘ఎమ్మెల్యే కేర్స్' పేరుతో క్యూఆర్ కోడ్ ద్వా
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నేటితో ధాన్యం కొనుగోళ్లు పూర్తికానున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 20.96 కోట్ల విలువజేసే 10 లక్షల 695 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగో�
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (ఎంఎల్ఆర్ ఐటీఎం అండ్ ఫార్మసీ) కళాశాలల వార్షికోత్సవాలు ఘనంగ
సుప్రీంకోర్టు ఆదేశాలతో మట్టి ప్రతిమల ప్రతిష్ఠకు ఏర్పాట్లు వీటి తయారీకి బల్దియా ఆధ్వర్యంలో శిక్షణ ఎల్బీనగర్ సర్కిల్ లింగోజిగూడలో ప్రారంభం సర్కిల్కు రెండుచోట్ల నమూనా మట్టి విగ్రహాల ఏర్పాటు ఈ ఏడాది �