బిట్కాయిన్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఒక మహిళా న్యాయవాదికి రూ. 55 లక్షలు, మరో ఘటనలో హిమాయత్నగర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 10 లక్షలు టోకరా
హజ్ యాత్రికుల కోసం నాంపల్లి రెడ్రోజ్ ఫంక్షన్ హాల్లో బుధవారం ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు.
భారత్- దక్షిణాఫ్రికా జట్ల వన్డే క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు ఆశపడిన ఓ యువకుడు ట్విట్టర్లో టికెట్లు ఉన్నాయంటూ వచ్చిన ఓ పోస్టుకు స్పందించి, రూ. 2.62 లక్షలు పోగొట్టుకున్నాడు.
వారంతా మహిళా ఉద్యోగులు. ఎదుటివారికి కష్టం వస్తే మేమున్నామంటూ అభయమిస్తారు. ఆకలేస్తుందని చెబితే అన్నం పెడుతారు. పేదరికం చదువును దూరం చేస్తుందని తెలిస్తే విద్యను అందిస్తారు.