పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులు, వ్యాన్ డ్రైవర్లు కచ్చితంగా అర్హత కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాటిని నడిపించాలని సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశ
‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ సందర్భంగా మంగళవారం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని సంస్కృతి భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ తమిళి సై,
గ్రూప్-1, గ్రూప్-2 పోలీసు ఉద్యోగాల కోసం చదివే వారితోపాటు వివిధ యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న విద్యార్థులకు ‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022’ పుస్తకం ఎంతో దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ శర్మన�
క్రీడాలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
ఫతుల్లాగూడలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
బిట్కాయిన్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఒక మహిళా న్యాయవాదికి రూ. 55 లక్షలు, మరో ఘటనలో హిమాయత్నగర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 10 లక్షలు టోకరా