పట్టణ ప్రగతి కార్యక్రమం ఆదివారం ఏడు మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్లు, మేయర్లు అధికారులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త దనాన్ని సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
గౌతంనగర్ డివిజన్ పరిధి మల్లికార్జుననగర్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ సునీతారాముయాదవ్తో కలిసి రూ.31లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ‘ఎమ్మెల్యే కేర్స్' పేరుతో క్యూఆర్ కోడ్ ద్వా
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నేటితో ధాన్యం కొనుగోళ్లు పూర్తికానున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 20.96 కోట్ల విలువజేసే 10 లక్షల 695 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగో�
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (ఎంఎల్ఆర్ ఐటీఎం అండ్ ఫార్మసీ) కళాశాలల వార్షికోత్సవాలు ఘనంగ
సుప్రీంకోర్టు ఆదేశాలతో మట్టి ప్రతిమల ప్రతిష్ఠకు ఏర్పాట్లు వీటి తయారీకి బల్దియా ఆధ్వర్యంలో శిక్షణ ఎల్బీనగర్ సర్కిల్ లింగోజిగూడలో ప్రారంభం సర్కిల్కు రెండుచోట్ల నమూనా మట్టి విగ్రహాల ఏర్పాటు ఈ ఏడాది �
ఆనంద డోలికల్లో ముంచెత్తనున్న కొత్వాల్గూడ పక్షుల అభయారణ్యం ఔటర్కు ఇరువైపులా 80 ఎకరాల్లో నిర్మాణం అక్వేరియం, ఫుడ్ కోర్టులతో అదనపు హంగులు రూ.50 కోట్ల అంచనా వ్యయం.. ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ జంగిల్ బుక్�
విద్యార్థుల భవితకు బంగారు బాటలు పడేలా.. విద్యా ప్రమాణాలు దాతల సాయంతో మారేలా… మారేడ్పల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన రూ.2.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్నపనులకు మంత్రి సబిత శ్రీకా
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాపన్న గౌడ్ జయంత్యుత్సవాల కరపత్రం ఆవిష్కరణ ఉస్మానియా యూనివర్సిటీ, జూన్10: రాష్ట్రంలో గౌడ్లు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత�
నామకరణం చేసిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఘనంగా కర్ర పూజోత్సవం ఖైరతాబాద్, జూన్ 10 : భక్త జన కోటికి ఆరాధ్యుడు.. వైవిధ్య రూపాల్లో దర్శనమిచ్చే గణనాథుడు.. ఈసారి ప్రకృతికి ప్రతిరూపంగా మట్టి ప్రతిమగా ఆవిష్కృత