మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్/బంజారాహిల్స్/హిమాయత్నగర్, జూన్ 3 : ‘సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్లకు ప్రత్యేక విజన్ ఉంది. నేడు రాష్ట్రం, నగరానికి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయంట�
భారీ అగ్నిప్రమాదం..కోట్లల్లో ఆస్తి నష్టం వెంగళరావునగర్, జూన్ 3 : సనత్నగర్లోని ఈఎస్ఐసీ దవాఖాన వెనుకాల ఉన్న కేంద్ర ప్రభుత్వ మందుల డిపోలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మందుల డిపోలో ఉన్న
దుండిగల్, జూన్ 3: దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల 17వ వార్షిక వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఈపామ్ సంస్థ సీనియర్ రిసోర్స్
బౌరంపేట్లో ఎమ్మెల్సీ శంభీపూర్ పాదయాత్ర సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ దుండిగల్, జూన్ 3 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్స
కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో.. పట్టణ ప్రగతి ప్రారంభం స్వచ్ఛత, పచ్చదనం, క్రీడలకే అధిక ప్రాధాన్యత ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు ప్రతి బస్తీని బాగుచేసుకోవాలని �
ప్రగతి కార్యక్రమాన్నిప్రారంభించిన విప్ అరెకపూడి గాంధీ కొండాపూర్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం అభివృద్ధికి సోపానంగా ఉంటున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప�
పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు ఉప్పల్జోన్ బృందం, జూన్ 3 : నివాసిత ప్రాంతాలను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు సీఎం కేసీఆర్ నిర్దే
ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో భోదన బడిబాట కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్, జూన్ 3: కంటోన్మెంట్ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు సర్క
చిక్కడపల్లి, జూన్ 3: బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడాలని ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ద్రవిడ బహుజన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కరుణాన
పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతికి మంచి స్పందన లభించింది. కూకట్పల్లి జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లలో పట్టణ ప్రగతిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు లాంఛనంగా ప్రారంభిం�
ఐ ఫిన్ గ్లోబల్ గ్రూప్ సంస్థ సీఈవో శేషాద్రి ఖైరతాబాద్, జూన్ 3 : తెలంగాణ రాష్ర్టానికి యూకేకు చెందిన పది ఐటీ కంపెనీలు ఇక్కడ తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని ఐఫిన్ గ్లోబల్ గ్రూప్ సంస్థ సీఈవ
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రభుత్వం వివిధ స్థాయిలో పతకాలు ప్రకటించింది. అందులో భాగంగా రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రె�