త్వరలోనే కొత్త పథకం: మంత్రి కేటీఆర్ చిక్కడపల్లి, జూన్ 3: గౌడ్లకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మ�
గోవా నుంచి తిరిగి వస్తూ అనంతలోకాలకు మంటల్లో చిక్కుకొని రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురి మృతి రిసాలబజార్, కామాటిపురాలో విషాదం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తలసాని సిటీబ్యూరో/అబిడ్స్/బొల్ల�
సీఎం కేసీఆర్ చొరవతో నిరుపేదలకు ఆత్మగౌరవం నారాయణ జోపిడి సంఘం బస్తీలో 296 డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది: మంత్రి తలసాని సికింద్రాబాద్, జూన్ 3: పేద, మధ్య తరగతి ప్రజల �
చార్మినార్, జూన్ 3 : రైలులో సమోసాల విక్రయం మాటున గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాస
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్/బంజారాహిల్స్/హిమాయత్నగర్, జూన్ 3 : ‘సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్లకు ప్రత్యేక విజన్ ఉంది. నేడు రాష్ట్రం, నగరానికి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయంట�
భారీ అగ్నిప్రమాదం..కోట్లల్లో ఆస్తి నష్టం వెంగళరావునగర్, జూన్ 3 : సనత్నగర్లోని ఈఎస్ఐసీ దవాఖాన వెనుకాల ఉన్న కేంద్ర ప్రభుత్వ మందుల డిపోలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మందుల డిపోలో ఉన్న
దుండిగల్, జూన్ 3: దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల 17వ వార్షిక వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఈపామ్ సంస్థ సీనియర్ రిసోర్స్
బౌరంపేట్లో ఎమ్మెల్సీ శంభీపూర్ పాదయాత్ర సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ దుండిగల్, జూన్ 3 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్స
కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో.. పట్టణ ప్రగతి ప్రారంభం స్వచ్ఛత, పచ్చదనం, క్రీడలకే అధిక ప్రాధాన్యత ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు ప్రతి బస్తీని బాగుచేసుకోవాలని �
ప్రగతి కార్యక్రమాన్నిప్రారంభించిన విప్ అరెకపూడి గాంధీ కొండాపూర్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం అభివృద్ధికి సోపానంగా ఉంటున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప�