వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్లో కులాల మధ్య చిచ్చు మొదలైన సందర్భాలు కనిపిస్తున్నాయి. పార్టీలో ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తున్నారని, ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత సొంత కుంపటికి సిద్�
నాంపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్ స్థలంలో జోలిపాయింట్ సంస్థ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ఎలక్ట్రిక్ రీచార్జ్ సెంటర్ను సోమవారం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ ఏ.కె గుప్తా ప్రారంభించారు.
ప్రభుత్వం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లాలో 14 కేంద్రా ల్లో స్పెసలిస్టు వైద్యుల చేత సా యంత్రం దవాఖానలను ఏర్పాటు చేసిందని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. పుట్ల శ్రీనివ�
కీసరకు చెందిన అంజలి(20) నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు సోమవారం కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని ప్రసవం కాదని, �
సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్లకు చెందిన 17మంది లబ్ధ్దిదారులకు కల�
రౌడీ షీటర్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నర్సిహస్వామి కథనం ప్రకారం.. రామకృష్ణాపురానికి చెందిన డేవిడ్ ఈనెల 29న తన పుట్టిన రోజు సం�
రాయదుర్గం డాబా చౌరస్తాలోని హైమార్క్ చాంబర్స్ భవనంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని స్టోర్రూమ్లో ఉదయం 10.20 సమయంలో దట్టమైన పొగ వచ్చిన..
ప్రేమను పంచాలన్నా.. పొందాలన్నా మధ్యలో బహుమతి పాత్ర ప్రత్యేకం. ఒకప్పుడు మార్కెట్లో దొరికే గిఫ్ట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. సర్ప్రైజ్ సెలబ్రేషన్ ట్రెండ్ నడుస్�
ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో ఈనెల 29న (ఆదివారం) పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 స�
సికింద్రాబాద్ ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం ఉన్న చోట మరో విగ్రహాన్ని పెట్టబోమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న విగ్రహం యథాస్థానంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహం ద�
హయత్నగర్ డివిజన్ పరిధిలోని వసంతనగర్ కాలనీలో ఉన్న ‘తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్'ను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథో�