నిజాం కాలేజీలో నిర్వహించిన మెగా ప్లేస్మెంట్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది. సోమవారం నిజాం కళాశాల, లియోనీ కన్సల్టింగ్ సర్వీస్ల సంయుక్తాధ్వర్యంలో నిజాం కళాశాల సెంటినరీ హాల్లో నిర్వహించిన డ్రైవ్�
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల పరిధి సాయిరెడ్డిగూడ గ్రామ సర్పంచ్ మహేశ్, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్�
పల్లె పగ్రతికి సంబంధించి అధికార యంత్రాంగంతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. పల్లె ప్రగతి తదితర కార్యక్రమాలపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,
స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ బానిస సంకెళ్లు తెంచిన యోధుల చరిత్రను మరుగున పరుస్తూ.. ఆంగ్లేయులకు తొత్తులుగా మారి నమ్మక ద్రోహానికి పాల్పడిన వారిని కీర్తించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంతరావు విచ�
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడంలో విఫలమైతే ఈ ఠాణా ఎస్హెచ్వోపై పోలీస్ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉంచడం,
ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆమె సీనియర్ రీసెర్చ్ ఇంజినీర్. ఇటీవల ఆమెకు ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. చూస్తే విమానం నడుపుతున్న ఫోజులో ఫొటో ఉంది. అది నిజమని నమ్మి తను కూడా రిైప్లె ఇచ్చింది.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్లో కులాల మధ్య చిచ్చు మొదలైన సందర్భాలు కనిపిస్తున్నాయి. పార్టీలో ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తున్నారని, ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత సొంత కుంపటికి సిద్�
నాంపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్ స్థలంలో జోలిపాయింట్ సంస్థ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ఎలక్ట్రిక్ రీచార్జ్ సెంటర్ను సోమవారం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ ఏ.కె గుప్తా ప్రారంభించారు.
ప్రభుత్వం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లాలో 14 కేంద్రా ల్లో స్పెసలిస్టు వైద్యుల చేత సా యంత్రం దవాఖానలను ఏర్పాటు చేసిందని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. పుట్ల శ్రీనివ�
కీసరకు చెందిన అంజలి(20) నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు సోమవారం కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని ప్రసవం కాదని, �
సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్లకు చెందిన 17మంది లబ్ధ్దిదారులకు కల�
రౌడీ షీటర్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నర్సిహస్వామి కథనం ప్రకారం.. రామకృష్ణాపురానికి చెందిన డేవిడ్ ఈనెల 29న తన పుట్టిన రోజు సం�
రాయదుర్గం డాబా చౌరస్తాలోని హైమార్క్ చాంబర్స్ భవనంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని స్టోర్రూమ్లో ఉదయం 10.20 సమయంలో దట్టమైన పొగ వచ్చిన..