ఎల్ఈడీ దీపాలతో 75 శాతం విద్యుత్ ఆదా అవుతుందని రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా యాదగిరి అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఎలక్ట్రీషియన్స్తో నిర్వహించిన రెండు
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి పేద వాడు ఉన్నత విద్యను అందిపుచ్చుకోవాలనే ధ్యేయంతో, ప్రభుత్వ బడులను కార్పొరేట్గా
వైద్యరంగంలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వైద్యసేవలు, అధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్యకేంద్రాల వివరాలు, వాటి చిరునా
నగర శివారు మున్సిపాలిటీల్లో రహదారులను విస్తరించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న పల్లె ప్రగతిని జయపద్రం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎంపీపీ వీర్లపల్లి రజితారాజమల్లా రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో
అనాథ విద్యార్థి గృహంలో ప్రవేశం పొందేందుకు అనాథ, నిరుపేద విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్, ఉపాధ్యక్షుడు జి.గణేశ్, సంయుక్త కార్యదర్శి జి.శ�
దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న మహా ప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపా
మోడీ గారు.. మీ పార్టీలో వారసులు లేరా? అని పాపన్న సేన పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు.
‘ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చెప్పండి. రూ.7.50 లక్షలు గెలవండి’ అంటూ ఈ నెల 29న హైటెక్స్లో ఐస్క్రీమ్ ఫ్లేవర్ టేస్టింగ్ పోటీలు నిర్వహించబోతున్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారవుతుందని నిర్వాహ�
భవిష్యత్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భారత్ డ్రోన్ మహోత్సవ్ను ఢిల్లీలోని రెం�
తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలను తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రంలోని పలు క్రైస్తవ సంఘాలు మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోరాయి.
ఆస్పత్రులున్నది సరైన చికిత్స అందించేందుకేనని, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ప్రాణం బలైందని, రూ.లక్ష పరిహారం చెల్లించాలని హైదర్గూడ అపోలో దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.