పోచారం మున్సిపాలిటీ నారపల్లిలోని వివిధ కంపెనీల్లో పొల్యూషన్ బోర్డు అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ బోర్డు అసిస్టెంట్ ఇంజినీర్ పద్మ సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. నారపల్లిలో వరం�
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్ డివిజన్లోకార్పొరేటర్ దేవేందర్రెడ్డితో కలిసి కేఎల్రెడ్డిన�
బాక్స్డ్రైన్ నిర్మాణం తో వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మచ్చ బొల్లారంలో రూ.7కోట్లతో బాక్స్డ్రైన్ నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చే
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్గార్డెన్స్లో జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర�
పాలసీదారుడి నుంచి వసూలు చేసిన సేవా పన్నును తిరిగి చెల్లించాలని బీఎం ఆఫ్ మ్యాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 ఆదేశించింది.
కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళను బంధువులు రోకలిబండతో కొట్టి హత్య చేశారు. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం....
వల పన్ని పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్ నుంచి తయారీ ఎల్బీనగర్, మే 28: లైజాల్ ఫ్లోరింగ్ క్లీనర్, రెడ్ లేబుల్ టీ బ్రాండెడ్లకు నకిలీలను తయారు చేస్త
ఎల్ఈడీ దీపాలతో 75 శాతం విద్యుత్ ఆదా అవుతుందని రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా యాదగిరి అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఎలక్ట్రీషియన్స్తో నిర్వహించిన రెండు
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి పేద వాడు ఉన్నత విద్యను అందిపుచ్చుకోవాలనే ధ్యేయంతో, ప్రభుత్వ బడులను కార్పొరేట్గా
వైద్యరంగంలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వైద్యసేవలు, అధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్యకేంద్రాల వివరాలు, వాటి చిరునా
నగర శివారు మున్సిపాలిటీల్లో రహదారులను విస్తరించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న పల్లె ప్రగతిని జయపద్రం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎంపీపీ వీర్లపల్లి రజితారాజమల్లా రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో
అనాథ విద్యార్థి గృహంలో ప్రవేశం పొందేందుకు అనాథ, నిరుపేద విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్, ఉపాధ్యక్షుడు జి.గణేశ్, సంయుక్త కార్యదర్శి జి.శ�