రూ.98.91కోట్లతో పలు అభివృద్ధి పనులు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు కాప్రా, మే 23 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 202 రకాల పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.41.17 కోట్ల నిధులు మంజూరు కాగా, �
ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వీసీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ బాధ్యతలు చేపట్టి ఏడా�
సికింద్రాబాద్, మే 23: నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్( ముఖ్యమంత్రి సహాయ నిధి) అండగా నిలుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నాలుగో వ
షేక్పేట్ మే 23: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. సోమవారం షేక్పేట్ డివిజన్ గుల్షన్ కాలనీ, స�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అమీర్పేట్, మే 23 : ఏడేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని.. సనత్నగర్ ప్రజలు మునుపెన్నడూ చూడని ప్రగతిని చూస్తున్నారని మంత్రి తలసాని �
మేడ్చల్, కీసర మండలాల పరిధిలో స్థలాలను పరిశీలించిన అధికారులు మేడ్చల్ రూరల్, మే 23 : ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని ఎంపీపీ రజితా రెడ్డి, జడ్పీటీసీ శ�
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, మే 23 : పేద ప్రజలను అనారోగ్య సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి…గో�
ఐదు సర్కిళ్ల అధికారులతో జడ్సీ సమీక్షా సమావేశం ఆర్కేపురం, మే 23 : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఐదు సర్కిల్లోని అన్ని ప్రాంతాల్లో రాబోయే వర్షాకాల నేపథ్యంలో తక్షణ జాగ్రత్తలు చేపట్టాలని ఎల్బీనగర్
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంషాబాద్ రూరల్, మే 23 : శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. స�
శంషాబాద్ రూరల్, మే 23 : శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, కమిషనర్ సాబేర్ అలీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పట్టణంలో అభివృద్ధి పనులు చేయడం లేదని వైస్ చైర్మన్ బండిగోపాల్, పలువురు కౌన్సిలర్లు మ�
మద్యం తాగి న్యూసెన్స్..112 రోజుల జైలు శిక్ష సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ)/ సికింద్రాబాద్, మే 23: మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి 112 రోజులు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేసన్ పరిధ�
సుల్తాన్బజార్,మే 23: చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు వేసవి శిబిరాలు ఎంతోగానో దోహదం చేస్తాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈ మేరక�
ప్రభుత్వం కష్టపడుతుంది.. సిబ్బందీ కృషి చేయాలి సమస్యలుంటే చెప్పండి.. మరిన్ని నిధులు ఇస్తాం ఇప్పటికే గాంధీ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు సిటీబ్యూరో, మ�