ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: మన దేశ మూలవాసు లు, ఆదివాసీల సంస్కృతిని నేటి తరానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నార�
మేడ్చల్ రూరల్, మార్చి 23; శ్రీగంధ పరిమళం 44వ జాతీయ రహదారిపై గుబాళిస్తోంది. గుండ్ల పోచంపల్లి – కండ్లకోయ రింగు రోడ్డు కూడలి, రహదారిపై ఉన్న ఆక్సిజన్ పార్కుల్లో శ్రీ గంధం మొక్కలు దట్టంగా ఎదుగుతున్నాయి. అర్బ�
10 మంది సభ్యుల ముఠా అరెస్టు.. 472 కేజీల గంజాయి,4 కార్లు స్వాధీనం.. సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సోమవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 427 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్
హైదరాబాద్లో తొలిరోజు పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ శర్మన్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలకు తొలి రోజు సోమవారం 98.80 శాతం విద్యార్థులు హాజరైనట్లు హైదరాబాద్ జిల్లా కల
ఘట్కేసర్ రూరల్, మే 23 : నిషేధిత గుట్కాను తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.5 లక్షల విలువైన గుట్కా, కారును స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకున్నది. �
అందుబాటులో 15 వేల క్వింటాళ్లు శాస్త్రవేత్తల సలహాలు,సూచనలు రైతులు వినియోగించుకోవాలి వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ , మే 23 : రాష్ట్ర రైతాంగం ప్రతి ఏటా పండుగగా జరుపుకునే విత్తన
రూ.98.91కోట్లతో పలు అభివృద్ధి పనులు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు కాప్రా, మే 23 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 202 రకాల పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.41.17 కోట్ల నిధులు మంజూరు కాగా, �
ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వీసీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ బాధ్యతలు చేపట్టి ఏడా�
సికింద్రాబాద్, మే 23: నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్( ముఖ్యమంత్రి సహాయ నిధి) అండగా నిలుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నాలుగో వ
షేక్పేట్ మే 23: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. సోమవారం షేక్పేట్ డివిజన్ గుల్షన్ కాలనీ, స�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అమీర్పేట్, మే 23 : ఏడేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని.. సనత్నగర్ ప్రజలు మునుపెన్నడూ చూడని ప్రగతిని చూస్తున్నారని మంత్రి తలసాని �
మేడ్చల్, కీసర మండలాల పరిధిలో స్థలాలను పరిశీలించిన అధికారులు మేడ్చల్ రూరల్, మే 23 : ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని ఎంపీపీ రజితా రెడ్డి, జడ్పీటీసీ శ�