ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబ్రాది అబిడ్స్, మే 21: సామాజిక దృక్పథంతోనే సెయింట్ జార్జెస్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల యాజమాన్యం విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేస్తోందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లిం�
చిక్కడపల్లి, మే 21: భాషపై పట్టు, ధారళంగా ఆశువుగా పద్యాలను చెప్పగల ప్రతిభ, ధారణ శక్తి కలగలిసిన అవధానం విద్యలో మేటి గరికపాటి నరసింహారావు అని తెలంగాణ ప్రభుత్వం సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి అ న్నారు. పద్మశ
డాక్టర్ సంజయ్ బారు కాచిగూడ, మే 21: భారతదేశం స్వయం ప్రతిపత్తి సాధించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా అడ్వయిజర్, చీఫ్ స్పోక్స్పర్సన్ డాక్టర్ సంజయ్ బారు అన్నారు. ఆర్.జి. కేడియా కళాశాల, మార్వా
53 తులాలు నగలు స్వాధీనం మారేడుపల్లి, మే 21: మహిళా ప్రయాణికులే లక్ష్యంగా బంగారు నగలు, విలువైన వస్తువులు దొంగిలిస్తున్న పాత నేరస్థురాలిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆమ�
సామ్సంగ్కు వినియోగదారుల కమిషన్-2 ఆదేశం సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): వినియోగదారుడికి రూ.59,439.51 తిరిగి చెల్లించాలని సామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల క�
కులోన్మాద హత్య కేసులో మైనర్తో సహా ముగ్గురి అరెస్ట్ మరో ఇద్దరి కోసం గాలింపు అబిడ్స్/సుల్తాన్బజార్, మే 21: బేగంబజార్లో శుక్రవారం జరిగిన కులోన్మాద హత్య కేసును షాహినాయత్గంజ్ పోలీసులు 24 గంటల్లోనే ఛేద�
ఇప్పటికే 13 నెలల పాటు వెసులుబాటు 25 నుంచి భద్రతా వారోత్సవాలు రెవెన్యూ పెంపుపై సమీక్షలో జలమండలి ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 �
కాలేరు వెంకటేశ్ గోల్నాక, మే 21: నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం అంబర్పేట డివిజన్లో�
అంబర్పేట/ కాచిగూడ, మే 21: రాజకీయాలకు అతీతంగా అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ కార్పొరేటర్ ఉమాయాదవ్తో కలిసి శనివారం డివిజన్లోన�
ముఠా గోపాల్ చిక్కడపల్లి, మే 21: వర్షాకాలానికి ముందే నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. శనివారం అడిక్మెట్ డివిజన్లోని పద్మ కాలనీలో కొనసాగుతున్న నాలా అభ�
విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ‘మన ఊరు -మన బడి’కి రూ.4.82 కోట్లు నిధులు మంజూరు మియాపూర్, మే 21 : ప్రభుత్వ పాఠశాలల్లో తగు వసతుల కల్పనతో ప్రయివేటుకు దీటుగా నిర్వహించేందుకు గాను మండలంలో తొలి దశలో 24 పాఠశాలలకు రూ.4.82
ఎమ్మెల్యే సాయన్న లబ్ధిదారులకు కల్యాణలక్ష్మిచెక్కులు అందజేత సికింద్రాబాద్, మే 21: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవ�
విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు జ్ఞానీజైల్సింగ్నగర్లో కమ్యూనిటీహాల్ ప్రారంభం బంజారాహిల్స్,మే 21: దశాబ్దాలుగా తీవ్రమైన వివక్షకు గురైన దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్దిని స�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాంగోపాల్పేట్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన బేగంపేట్ మే 21: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శని
వన కళాశాల వార్షిక సదస్సులో విశ్రాంత సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవసాయ యూనివర్సిటీ, మే 21: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని మంచి ఫలితాలు సాధించి దేశం మెచ్చేలా ఎదగాలని వి శ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మ