అంబర్పేట, మే 22: అంబర్పేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమస్యలు తెలుసుకునేందుకు ఉదయం, సాయం�
పిల్లలకు క్రీడా పరికరాలు ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పీర్జాదిగూడ, మే : పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 2021-22 పట్టణ ప్రగతిలో భాగంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ �
కవాడిగూడ, మే 22: డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ గగన్మహల్లోని శివ ప్యాల�
గ్రామాల పేరుతో క్రికెట్ పోటీలు క్రీడల్లో ఉత్సాహం నింపేలా నిర్వహణ ఐపీఎల్ తరహా పేర్లతో ముందుకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జోరుగా ఆటలు పెద్దఅంబర్పేట, మే 21; ఓ పోటీ.. ఆడాలన్న ఆసక్తిని పెంచుతుంది.అంతా ఒక్క
జిల్లాలో 74 వేలమంది విద్యార్థులు 406 పరీక్ష కేంద్రాల ఏర్పాటు సిటీబ్యూరో, మే 21 (నమస్తేతెలంగాణ): పదోతరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి (సోమవారం) నుంచి ప్రారం భం కానున్నాయి. జూన్ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు హైదరాబాద్
జూన్ 1 నుంచి నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ శబ్దకాలుష్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యం వాహన కంపెనీ బిగించిన హారన్లే ఉపయోగించాలి వింత శబ్దాలు మోగిస్తే కఠిన చర్యలు 11 రోజుల్లో 3320 హారన్ల తొలగింపు అధిక శబ్దాల హా
రచ్చకెక్కిన బీజేపీ నేతల విభేదాలు శేరిలింగంపల్లిలో తేట తెల్లమైన అంతర్గత పోరు గోపన్పల్లిలో గొడవకు దిగిన ఇరు వర్గాలు ఇన్చార్జి యోగానంద్ ఆధ్వర్యంలో బాహాబాహీ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ అనుచరులతో
ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబ్రాది అబిడ్స్, మే 21: సామాజిక దృక్పథంతోనే సెయింట్ జార్జెస్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల యాజమాన్యం విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేస్తోందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లిం�
చిక్కడపల్లి, మే 21: భాషపై పట్టు, ధారళంగా ఆశువుగా పద్యాలను చెప్పగల ప్రతిభ, ధారణ శక్తి కలగలిసిన అవధానం విద్యలో మేటి గరికపాటి నరసింహారావు అని తెలంగాణ ప్రభుత్వం సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి అ న్నారు. పద్మశ
డాక్టర్ సంజయ్ బారు కాచిగూడ, మే 21: భారతదేశం స్వయం ప్రతిపత్తి సాధించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా అడ్వయిజర్, చీఫ్ స్పోక్స్పర్సన్ డాక్టర్ సంజయ్ బారు అన్నారు. ఆర్.జి. కేడియా కళాశాల, మార్వా
53 తులాలు నగలు స్వాధీనం మారేడుపల్లి, మే 21: మహిళా ప్రయాణికులే లక్ష్యంగా బంగారు నగలు, విలువైన వస్తువులు దొంగిలిస్తున్న పాత నేరస్థురాలిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆమ�
సామ్సంగ్కు వినియోగదారుల కమిషన్-2 ఆదేశం సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): వినియోగదారుడికి రూ.59,439.51 తిరిగి చెల్లించాలని సామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల క�
కులోన్మాద హత్య కేసులో మైనర్తో సహా ముగ్గురి అరెస్ట్ మరో ఇద్దరి కోసం గాలింపు అబిడ్స్/సుల్తాన్బజార్, మే 21: బేగంబజార్లో శుక్రవారం జరిగిన కులోన్మాద హత్య కేసును షాహినాయత్గంజ్ పోలీసులు 24 గంటల్లోనే ఛేద�
ఇప్పటికే 13 నెలల పాటు వెసులుబాటు 25 నుంచి భద్రతా వారోత్సవాలు రెవెన్యూ పెంపుపై సమీక్షలో జలమండలి ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 �
కాలేరు వెంకటేశ్ గోల్నాక, మే 21: నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం అంబర్పేట డివిజన్లో�